కరోనా మహమ్మారి ఎవరిని వదలడంలేదు.. రాజు అయినా సామాన్య ప్రజలు అయినా సరే.. పర తమ భేదాయాలు లేవన్నట్టుగా వుంది కరోనా విజృంభణ. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. కొద్దిరోజుల క్రితమే కరోనా భారిన పడిన బోరిస్.. లండన్ లోని సెయింట్ థామస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే తాజగా వ్యాధి తీవ్రత పెరగడంతో బోరిస్ ను ఐసియూకు తరలించారు. అయితే బోరిస్ ఆరోగ్యం మరింతా క్షీణించిందని ప్రధాని విదేశాంగ సెక్రెటరీ డొమినిక్ రాబ్ వెల్లడించారు.
గత మార్చి 27 వ తారీఖు నుంచి బోరిస్ సెల్ఫ్ క్వారంటైన్ లో ఉంటున్నారు. ఆదివారం రాత్రి ఆయనకు కరోనా పరీక్షలు నిర్వచించగా కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దీనితో ఆసుపత్రికి తరలించారు. బ్రిటన్ ప్రధాని బోరిస్ ఆరోగ్య పరిస్థితిపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూడా స్పందించించారు. బోరిస్ తనకు మంచి స్నేహితుడని, అయన త్వరగా కోలుకునేలా వైద్యులు చర్యలు తీసుకోవాలని అయన అన్నారు. అయితే బ్రిటన్ ప్రధాని బోరిస్ ఆరోగ్యం విషమంగా ఉండనే వార్తలతో బ్రిటన్ ప్రజలు అందొనలో ఉన్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…