కరోనా ఉదృతి ఎక్కువగా ఉన్న నేపధ్యంలో గర్బిణీ ఉద్యోగుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం కరోనా తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల హాస్పిటల్స్ లో ఐసీయు బెడ్స్ దొరకని పరిస్థితి, మరోవైపు ఆక్సిజన్ కొరత ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలలో పని చేసే గర్భిణీ ఉద్యోగులు మరియు మానసిక వికలాంగులైన ఉద్యోగులను వర్క్ ఫ్రం హోం వెసులుబాటు కల్పించింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
అంతేకాదు ఇతర ఉద్యోగులు కూడా కార్యాలయాల్లో కేవలం 50 శాతం ఉద్యోగులు మాత్రమె హాజరవ్వాలని సూచించింది. ఈ నెల మే 31 వరకు ఈ ఉత్తర్వులు అమలులో ఉంటాయని తెలిపింది కేంద్ర ప్రభుత్వం. మరోవైపు కంటైన్మేంట్జోన్ల పరిధిలో ఉన్న ఉద్యోగులకు 50 శాతం అటెండెన్స్ నుంచి మినహాయింపు ఇచ్చింది. అయితే వీరందరూ ఫోన్లు మరియు ఇతర సామాజిక మాధ్యమాల్లో అందుబాటులో ఉండాలని ఆదేశించింది.
ఇటీవల కాలంలో జుట్టు రాలిపోవడం చాలా మందికి పెద్ద సమస్యగా మారింది. వాతావరణ మార్పులు, ఒత్తిడి, పోషకాహారం లోపం వంటి…
ఆంధ్రప్రదేశ్లోని ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటైన అపరాజితా దేవి ఆలయం ఇటీవల భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. విజయవాడలో ఉన్న ఈ ఆలయం…
భక్తి సంగీతానికి పునాది వేసిన మహానుభావులలో పురందరదాసు పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. కర్ణాటక సంగీతానికి “పితామహుడు”గా గుర్తింపు పొందిన ఆయన,…
మన వంటింట్లో సులభంగా దొరికే ధనియాలు కేవలం వంట రుచిని పెంచడానికే కాదు, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా కీలక పాత్ర…
హిందూ సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం కలిగిన సీతా నవమి పండుగను దేశవ్యాప్తంగా భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజు సీతాదేవి…
వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. ఈ సమయంలో కేవలం చల్లని పానీయాలు తాగడం సరిపోదు.…