కరోనా విజృంభణ, లాక్ డౌన్ వల్ల దేశంలో కోట్ల సంఖ్యలో ఉద్యోగులు ఉద్యోగాపు కోల్పోయి ఇంటికే పరిమితమయ్యారు. ఈ రంగం, ఆ రంగం అనే తేడాల్లేకుండా అన్ని రంగాలపై వైరస్ ప్రభావం పడింది. దేశంలో సాధారణ పరిస్థితులు నెలకొనేంత వరకు కొత్తగా ఉద్యోగాల్లో చేరాలనుకునే వాళ్లకు సైతం ఇబ్బందులు తప్పవు. అయితే నిరుద్యోగులకు ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో మోదీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది.
మన దేశంలో ముడి పదార్థాల లభ్యతతో పాటు నైపుణ్యం ఉన్న యువత ఎక్కువ సంఖ్యలో ఉన్నారని వెల్లడించారు. సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలను 30 నుంచి 40 శాతం పెంచేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమల ఎగుమతులను 48 నుంచి 60 శాతం పెంచనున్నట్టు వెల్లడించారు. 2020 హొరాసిస్ ఆసియా వర్చువల్ మీటింగ్ లో మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు.
ప్రపంచ దేశాల వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు ఈ వర్చువల్ సమావేశంలో పాల్గొన్నారు. వివిధ దేశాల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరై పలు విషయాల్లో సాయం చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…