ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో శనివారం చోటుచేసుకున్న ఎదురు కాల్పుల్లో CRPF జవాన్లు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.. అయితే ఈ పరిణామం ఎలా జరిగింది, అసలు అంతమంది ఒకేసారి ప్రాణాలు కోల్పోవడానికి దారితీసిన పరిస్థితులపై విశ్లేషణ సాగుతుంది.
ఈ నేపధ్యంలో తెలంగాణ నిఘా విభాగం ఈ ఘటనపై కీలక సమాచారం సేకరించింది. ఒకే ప్రాంతంలో సుమారు 6 గంటల పాటు జవాన్లు వేచిచూడటంతోనే ఈ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని, అక్కడ నుంచి త్వరగా వెళ్ళిపోవాలని స్థానిక పోలీసుల హెచ్చరికలను పట్టించుకోకుండా మృతదేహాలను హెలికాప్టర్ లో తరలించాలనే ఉద్దేశ్యంతో అక్కడే ఉండిపోవడం జవాన్ల మృతికి కారణమంటూ తెలుస్తుంది.
కేంద్ర ప్రభుత్వం బంగారం, వెండి, ప్లాటినం దిగుమతులపై కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో పెరుగుతున్న బంగారం కొనుగోళ్లను నియంత్రించడమే లక్ష్యంగా,…
దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు మళ్లీ పెరిగే అవకాశాలపై ఆర్థిక వర్గాల్లో చర్చ మొదలైంది. ముఖ్యంగా పశ్చిమ ఆసియా ప్రాంతంలో…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి క్రమంగా పెరుగుతోంది. విడుదలకు ముందు ప్రచార…
దేశంలో ఇంధన వినియోగం తగ్గించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు తరువాత చోటుచేసుకున్న పరిణామాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు…
తెలంగాణలోని వరంగల్ సమీపంలో ఉన్న కొమ్మాల గ్రామం ఆధ్యాత్మికతతో పాటు రైతు సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తోంది. ప్రకృతి సోయగాల మధ్య…
ఏలూరు జిల్లా నర్సాపురం రుస్తుంబాధకు చెందిన సూక్ష్మ కళాకారుడు, గిన్నిస్ రికార్డు గ్రహీత కొప్పినీడి విజయ మోహన్ మరోసారి తన…