Chiranjeevi: సినిమా ఇండస్ట్రీలో నటుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవికి హైకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది.ఈ క్రమంలోనే హైకోర్టు చిరంజీవికి ఆదేశాలను జారీ చేస్తూ జూబ్లీహిల్స్ లోని హౌసింగ్ సొసైటీలో వివాదాస్పదమైన స్థలంలో నిర్మాణాలు చేపట్టొద్దు అంటూ చిరంజీవికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
వివాదాస్పద స్థలంలో యధాతత స్థితి కొనసాగించాలని జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ ఆదేశిస్తూ మద్యంతర ఉత్తర్వులు జారీ చేసింది ప్రజల అవసరాల కోసం ఉపయోగించుకోవడానికి కేటాయించిన 595 గజాల స్థలాన్ని సొసైటీ చిరంజీవికి విక్రయించిందని తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఈ విషయంపై జై శ్రీకాంత్ బాబు తదితరులు కోర్టులో పిటిషన్ వేశారు.
ఈ పిటిషన్ పై మంగళవారం విచారం జరిపిన న్యాయస్థానం తన తీర్పును ప్రకటించారు. ఈ స్థలాన్ని జిహెచ్ఎంసి స్వాధీనం చేసుకోకపోవడంతో నిబంధనలకు విరుద్ధంగా ఈ స్థలాన్ని విక్రయించారని, అందులో చిరంజీవి నిర్మాణ పనులు ప్రారంభించారని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. ఈ వాదనలు విన్న న్యాయస్థానం నిర్మాణాలు ఆపివేయాలనీ చిరంజీవికి ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా వాదనలు విన్న హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ, జిహెచ్ఎంసి ని కూడా ఆదేశిస్తూ విచారణ ఏప్రిల్ 25వ తేదీకి వాయిదా వేసింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…