ఇటీవలే ఆంధ్రప్రదేశ్ లోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో షూటింగ్ ముగించుకున్న “ఆచార్య” చిత్ర యూనిట్ తాజగా కొత్త షెడ్యూల్ బద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సింగరేణి బొగ్గు గనుల్లో ఆదివారం ప్రారంభమైంది. ఫైట్ మాస్టర్ రామ్ లక్ష్మణ్ సారధ్యంలో కొన్ని పోరాట సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరిస్తున్నారు. దాదాపు 15 రోజుల పాటు అక్కడే షూటింగ్ జరపనున్నారు చిత్ర యూనిట్.
ఈ నేపధ్యంలో ఈ చిత్ర షూటింగ్ లో మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరు పాల్గొన్న ఒక ఫోటో నేట్టింట హల్ చల్ చేస్తోంది. కాగా, ప్రపంచవ్యాప్తంగా ఆచార్య చిత్రం మే 13 న విడుదల కానుంది.
మన రోజువారీ ఆహారంలో అరటిపండ్లు తప్పనిసరి భాగం. తక్కువ ధరలో లభించే ఈ పండు శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో…
విశాఖపట్నంలో యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నగరాన్ని కలవరపరిచింది. పుట్టినరోజు వేడుకలో స్నేహితుల మధ్య జరిగిన గొడవ ఈ విషాదానికి…
ఈ రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారిపోయింది. అయితే ఈ అలవాటు కొన్నిసార్లు అనుకోని ఆరోగ్య సమస్యలకు…
తెలుగు సినీ పరిశ్రమలో మరో వారసుడు అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. సూపర్స్టార్ కృష్ణ కుటుంబం నుంచి కొత్త హీరోగా ఘట్టమనేని జయకృష్ణ…
‘కుంభమేళా వైరల్ స్టార్’గా గుర్తింపు పొందిన మోనాలిసా భోస్లే వివాదం కొత్త మలుపు తిరిగింది. తనను బలవంతంగా స్వగ్రామానికి తీసుకెళ్లే…
ఇంటి ముందు చెట్లు నాటుకోవడం చాలా మందికి ఇష్టమైన అలవాటు. పూల మొక్కలు, పచ్చదనం, నీడ కోసం చెట్లు పెంచడం…