Featured

ఢిల్లీలో దీక్షకు సిద్దమా? కేటిఅర్ కు సవాల్ విసిరిన రేవంత్ రెడ్డి..!

మంత్రి కేటిఅర్ కు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాసారు. అందులో టిఆర్ఎస్, బిజెపి శారీరాలే వేరని, ఆ రెండు పార్టీల ఆత్మ ఒక్కటేనని అన్నారు రేవంత్ రెడ్డి. ఎన్నికలు వచ్చినప్పుడు కుస్తీ పడతారు. ఆ తరువాత దోస్తీ చేస్తారు ఆని ఆరోపించారు.

మరోవైపు విభజన హామీలు, సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదాపై ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిరవధిక దీక్షకు సిద్దమా అంటూ మంత్రి కేటిఅర్ కు సవాల్ విసిరారు. ఈ అంశాలపై పార్లమెంట్ సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోడి పై ఒత్తిడి పెంచుదామని అన్నారు. తన సవాల్ కు సమాధానం ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు రేవంత్ రెడ్డి.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ఎండలో అలసటకు ఒక్క గ్లాస్ చాలు.. చెరుకు రసం లేదా కొబ్బరి నీళ్లు?

వేసవి తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీరసం తగ్గించుకోవడం ప్రతి ఒక్కరికీ అవసరంగా మారింది. ఈ…

7 minutes ago

బ్రహ్మ ముహూర్తం అలవాటు పెంచుకుంటే మీలో ఈ మార్పులు ఖాయం!

మన జీవితంలో చిన్న చిన్న అలవాట్లు పెద్ద మార్పులకు దారి తీస్తాయి. అలాంటి వాటిలో ఉదయం వేళ లేవడం ఒక…

12 minutes ago

ఫేస్ ఇన్‌ఫ్లమేషన్ అలర్ట్: అందం తగ్గించే ముఖ వాపు… సులభంగా తగ్గించే చిట్కాలు ఇవే!

ముఖం ఎప్పుడూ ఫ్రెష్‌గా, కాంతివంతంగా కనిపించడం ప్రతి ఒక్కరికీ ఇష్టం. అయితే కొన్నిసార్లు కారణం తెలియకుండానే ముఖం ఉబ్బినట్లు, ఎర్రబడినట్లు…

17 minutes ago

భారత్ చింతపండు దుమ్మురేపుతోంది… ప్రపంచ మార్కెట్‌లో టాప్ ప్లేస్!

భారతీయ వంటింట్లో చింతపండు లేకుండా చాలా వంటలు పూర్తవవు. పులుపు రుచిని ఇచ్చే ఈ సహజ పదార్థం కేవలం రుచికే…

23 minutes ago

చేతిలో ఉన్న ₹50 నోటు… వెనుక ఇంత గొప్ప చరిత్ర ఉందని మీకు తెలుసా?

భారతీయ కరెన్సీ నోట్లపై కనిపించే చిత్రాలు కేవలం అలంకరణ కోసం మాత్రమే కాకుండా, దేశ చరిత్ర, సంస్కృతి, వారసత్వాన్ని ప్రతిబింబించేలా…

29 minutes ago

రసగుల్లాలు తిన్న వెంటనే పక్షవాతం… ఈ అరుదైన వ్యాధి గురించి తెలుసుకోండి!

హైదరాబాద్‌లో చోటుచేసుకున్న ఒక అరుదైన వైద్య ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కేవలం కొన్ని రసగుల్లాలు తిన్న తర్వాత 35…

34 minutes ago