nagarjuna sagar
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న కృష్ణా నదీ జలాల వివాదంపై దాఖలైన ఏపీ పిటిషన్ను మరో ధర్మాసనానికి బదిలీ చేసింది సుప్రీం కొర్టు. పిటిషన్ను నిశితంగా గమనించిన సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ మరో ధర్మాసనానికి బదిలీ చేశారు. న్యాయపరంగానే సమస్య పరిష్కారం కోరుకుంటున్నట్లు సీజేఐకి పిటిషన్ను దాఖలు చేసిన ఏపీసీజేఐ విన్నవించారు. అలాగే ఈ పిటిషన్ను ధర్మాసనమే విచారణ చేపట్టాలన్న కేంద్ర ప్రభుత్వం అభిప్రాయాన్ని నిరాకరించిన సీజేఐ మరో ధర్మాసనానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పిటిషన్పై నేను విచారణ చేపట్టలేనని సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ తెలిపారు.
గతంలో రెండు తెలుగు రాష్ట్రాలు మధ్యవర్తిత్వంతో సమస్యను పరిష్కరించుకోవాలంటూ.. అనవసరంగా మూడోవ పక్షం జోక్యాన్ని ఆహ్వానించవద్దని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ పెర్కొన్న విషయం తెలిసిందే.
సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…
టాలీవుడ్లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్తో వార్తల్లో నిలిచారు. కొత్త…
కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…
హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసిన ఒక వ్యక్తి, గంజాయి అలవాటుతో విచిత్ర…
తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అజయ్ ఘోష్, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా…