nagarjuna sagar
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న కృష్ణా నదీ జలాల వివాదంపై దాఖలైన ఏపీ పిటిషన్ను మరో ధర్మాసనానికి బదిలీ చేసింది సుప్రీం కొర్టు. పిటిషన్ను నిశితంగా గమనించిన సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ మరో ధర్మాసనానికి బదిలీ చేశారు. న్యాయపరంగానే సమస్య పరిష్కారం కోరుకుంటున్నట్లు సీజేఐకి పిటిషన్ను దాఖలు చేసిన ఏపీసీజేఐ విన్నవించారు. అలాగే ఈ పిటిషన్ను ధర్మాసనమే విచారణ చేపట్టాలన్న కేంద్ర ప్రభుత్వం అభిప్రాయాన్ని నిరాకరించిన సీజేఐ మరో ధర్మాసనానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పిటిషన్పై నేను విచారణ చేపట్టలేనని సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ తెలిపారు.
గతంలో రెండు తెలుగు రాష్ట్రాలు మధ్యవర్తిత్వంతో సమస్యను పరిష్కరించుకోవాలంటూ.. అనవసరంగా మూడోవ పక్షం జోక్యాన్ని ఆహ్వానించవద్దని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ పెర్కొన్న విషయం తెలిసిందే.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…