Featured

Colours Swathi : బుర్ఖాలో కనిపించిన స్వాతి… ట్రోల్ చేస్తున్న నేటిజన్స్…!

Colours Swathi : తెలుగు బుల్లితెర మీద ప్రసారం అయిన కలర్స్ అనే ప్రోగ్రాం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది స్వాతి రెడ్డి. ఇప్పటికీ తెలుగు అభిమానుల మదిలో స్వాతి రెడ్డి, కలర్స్ స్వాతి లానే గుర్తుండి పోయింది. తరువాత క్యారెక్టర్లు, హీరోయిన్లకి డబ్బింగులు చెప్పడంతో తన కెరీర్ ని మొదలు పెట్టింది. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ‘డేంజర్’ సినిమాతో నటిగా మారిన స్వాతి అష్టా చెమ్మ సినిమాతో హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. నటిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న కలర్స్ స్వాతి 2018లో వికాస్ తో వివాహం జరిగిన తరువాత సినిమాలకి దూరంగా ఉంటోంది. అయితే తాజాగా మళ్ళీ సినిమాల్లో నటించడానికి సిద్ధమవుతున్న స్వాతి మళ్ళీ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతోంది.

బుర్ఖా వేసుకుని రైల్వే స్టేషన్ లో స్వాతి…

సెలబ్రిటీలకు ఫ్యాన్ ఫాలోయింగ్ అనందపడే విషయమే అయినా ఒక్కోసారి అదే ఇబ్బందిని కలిగిస్తుంది. ఎక్కడికైనా వెళ్లాలంటే మొహం చూపించకుండా వెళ్లాల్సిన పరిస్థితి. సాధారణ మనిషి లాగా ఎక్కడికి పడితే అక్కడికి స్వేచ్ఛగా వెళ్ళలేరు. ఇపుడు స్వాతి కూడా అలానే బయట పబ్లిక్ లో వెళ్ళడానికి బుర్ఖా వేసుకుంది. ఎవరూ తనని గుర్తుపట్టకూడదని బుర్ఖా వేసుకుని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి వెళ్లి తనకి నచ్చిన పుస్తకాలను అక్కడ కొనుక్కుని అక్కడ టీ తాగి రైలులో ప్రయాణించింది.

ట్రైన్ ఎక్కేటపుడు మొహం కి ఉన్న ముసుగు తీసి ట్రైన్ లో వేరే ఊరు వెళ్లిన స్వాతి ఎక్కడికి వెళ్ళింది మాత్రం చెప్పలేదు కానీ మిగిలినదంతా ఫోటోల రూపంలో నెట్టింట్లో పోస్ట్ చేసింది. అందులో ఒక ఫొటోలో మెట్టెలు లేకుండా ఉన్న ఫోటోను చూసి జనాలు విడాకుల మీద హింట్ ఇస్తున్నట్లు ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago