దేశంలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. మహారాష్ట్ర లో కేసుల తీవ్రత అధికంగా ఉన్న విషయం తెలిసిందే.. ఈ నేపధ్యంలో ఉగాది రోజున మహారాష్ట్ర లోని పాగర్ జిల్లలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వాసాయి పట్టణంలో ఆక్సిజన్ కొరత వల్ల 10 మంది కరోనా రోగులు మృతి చెందారని అధికారులు తెలిపారు.
ఈ క్రమంలో మహారాష్ట్ర లోని ఉద్దవ్ థాక్రే సర్కార్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు ప్రతిపక్ష పార్టీలు. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో సరైన చర్యలు తీసుకోకుండా కేవలం లాక్ డౌన్ గురించి మాత్రమె ఉద్ధవ్ ఆలోచిస్తున్నారు అని ప్రతిపక్ష బిజేపే ఆరోపించింది. ఇప్పటికే వాసాయి పట్టణంలో 7000 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇందులో 3000 మందికి ఆక్సిజన్ సరఫరా అవుతుంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…