మనదేశంలో అభివృద్ధి చేసిన తోలి కరోనా వాక్సిన్ కోవాగ్జిన్. దేశీయ ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ దీనిని అభివృద్ధి చేసింది. అయితే కోవాగ్జిన్ అత్యవసర వినియోగాన్ని అమెరికా ఫుడ్ అండ్ డ్రాగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) అనుమతి నిరాకరించింది. టీకా వినియోగానికి భారత్ బయోటెక్, యూఎస్ లోని అక్యూజెన్ అనే ఫార్మా కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది.
అయితే తాజగా ఆక్యుజెన్తో ప్రతిపాదనలను బిడెన్ సర్కార్ నిరాకరించింది. అత్యవసర వినియోగానికి FDA నో చెప్పడంతో.. పూర్తిస్థాయి పర్మిషన్ కోసం మరోసారి అప్లై చేసుకున్నట్టు ఆక్యుజెన్ వెల్లడించింది. అందుకు కోసం మరింత డేటా కోరినట్లు పేర్కొంది ఆక్యుజెన్. మరోవైపు ఇండియా వ్యాక్సినేషన్ లో కోవాగ్జిన్ను చేర్చిన దాదాపు ఆరు నెలల కావొస్తుంది. ఇప్పటికి కూడా భారత్ బయోటెక్ తమ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ డేటాను వెల్లడించలేదన్న విమర్శలు సమయంలో అమెరికాలో ఎదురుదెబ్బ తగలడం గమనార్హం.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్యం, సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని కర్ణాటక ప్రభుత్వం కీలక మార్పుల దిశగా ఆలోచిస్తోంది. ఇప్పటివరకు…
ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…