హుజురాబాద్ పెద్ద పాపయ్యపల్లి లో దళితుల రాస్తారోకో నిర్వహించారు. కరీంనగర్ వరంగల్ జాతీయ రహదారిపై బైఠాయించి.. అనర్హులను దళిత బంధు కేటగిరిలో చేర్చారని నిరసన వ్యక్తం చేశారు. అర్హులైన వారికి దళిత బంధు ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
కాగా హుజరాబాద్ లోని పలు మండలాల్లో సైతం దళితులు ఇదే తరహాలో ఆందోళన చేపట్టారు. స్థానికులను కాదని ఇతరులను జాబితాలో చేర్చి దళిత బంద్ కు అర్హులుగా ప్రకటిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో రెండు రోజుల్లో సీఎం కేసిఆర్ సభ ఉన్న నేపథ్యంలో దళితుల ఆందోళన తో అధికారులు ఆందోళన చెందుతున్నారు.
తమిళనాడు రాజకీయాల్లో తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు, రాజకీయ నేత విజయ్పై ఆస్తుల వివరాల విషయంలో…
తెలుగు బుల్లితెరలో గుర్తింపు పొందిన బిగ్బాస్ ఫేమ్ తమన్నా సింహాద్రి మరోసారి వార్తల్లో నిలిచారు. గతంలో నటి హేమపై వచ్చిన…
తెలుగు సినిమా ప్రపంచంలో తన ప్రత్యేక హాస్యంతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన నటుడు వేణు మాధవ్ మరణం ఇప్పటికీ అభిమానులను…
తెలుగు సినీ పరిశ్రమలో మరో ఆసక్తికర కాంబినేషన్ తెరపైకి రానుంది. యువ నటుడు బెల్లంకొండ గణేష్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త…
వేసవి కాలం వచ్చేసరికి చర్మ సమస్యలు, నీరసం, డీహైడ్రేషన్ వంటి ఇబ్బందులు ఎక్కువవుతాయి. కాలుష్యం, ఒత్తిడి కలిసివచ్చే ఈ రోజుల్లో…
మన దైనందిన జీవితంలో టీకి ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం లేవగానే ఒక కప్పు వేడి టీ తాగడం చాలా…