హుజురాబాద్ పెద్ద పాపయ్యపల్లి లో దళితుల రాస్తారోకో నిర్వహించారు. కరీంనగర్ వరంగల్ జాతీయ రహదారిపై బైఠాయించి.. అనర్హులను దళిత బంధు కేటగిరిలో చేర్చారని నిరసన వ్యక్తం చేశారు. అర్హులైన వారికి దళిత బంధు ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
కాగా హుజరాబాద్ లోని పలు మండలాల్లో సైతం దళితులు ఇదే తరహాలో ఆందోళన చేపట్టారు. స్థానికులను కాదని ఇతరులను జాబితాలో చేర్చి దళిత బంద్ కు అర్హులుగా ప్రకటిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో రెండు రోజుల్లో సీఎం కేసిఆర్ సభ ఉన్న నేపథ్యంలో దళితుల ఆందోళన తో అధికారులు ఆందోళన చెందుతున్నారు.
పనసపండు అంటే చాలామందికి ఎంతో ఇష్టం. తియ్యటి రుచి, ప్రత్యేకమైన సువాసన, పోషకాలతో నిండిన ఈ పండు వేసవి కాలంలో…
జ్వరం వచ్చినప్పుడు ఆహారం విషయంలో అనేక సందేహాలు, అపోహలు ప్రజల్లో కనిపిస్తుంటాయి. ముఖ్యంగా మాంసాహార ఆహారం తీసుకోవచ్చా లేదా అనే…
అమెరికాలో స్థిరపడాలని, అక్కడే భవిష్యత్తును నిర్మించుకోవాలని కలలు కంటున్న లక్షలాది మంది భారతీయులకు కొత్త ఆందోళన మొదలైంది. ఇప్పటికే వీసా…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక శుభవార్త అందించింది. ఉద్యోగ సంఘాలు చాలా కాలంగా కోరుతున్న అంశంపై సానుకూల…
జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుడికి అత్యంత కీలకమైన స్థానం ఉంది. మనస్సు, ఆలోచనలు, భావోద్వేగాలు, కుటుంబ జీవితం, ఆర్థిక స్థితి వంటి…
నేటి జీవన విధానంలో అధిక బరువు చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యగా మారింది. పని ఒత్తిడి, శారీరక శ్రమ…