అమరరాజ ఫ్యాక్టరీని మూసేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు సిపిఎం నేత నారాయణ. రాష్ట్రంలోని కంపెనీలను వైసీపీ నేతలు బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ప్రభుత్వం ఎందుకు అడ్డుకోవడం లేదని ప్రశ్నించారు.
కాగా ప్రధాని మోదీని చూసి వైసీపీ ఎంపీల భయపడుతున్నారని నారాయణ ఎద్దేవా చేశారు. వైసిపి శ్వేత పత్రం విడుదల చేయాలని నారాయణ డిమాండ్ చేశారు. స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరిట అప్పులు తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు.
తమిళనాడు రాజకీయాల్లో తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు, రాజకీయ నేత విజయ్పై ఆస్తుల వివరాల విషయంలో…
తెలుగు బుల్లితెరలో గుర్తింపు పొందిన బిగ్బాస్ ఫేమ్ తమన్నా సింహాద్రి మరోసారి వార్తల్లో నిలిచారు. గతంలో నటి హేమపై వచ్చిన…
తెలుగు సినిమా ప్రపంచంలో తన ప్రత్యేక హాస్యంతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన నటుడు వేణు మాధవ్ మరణం ఇప్పటికీ అభిమానులను…
తెలుగు సినీ పరిశ్రమలో మరో ఆసక్తికర కాంబినేషన్ తెరపైకి రానుంది. యువ నటుడు బెల్లంకొండ గణేష్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త…
వేసవి కాలం వచ్చేసరికి చర్మ సమస్యలు, నీరసం, డీహైడ్రేషన్ వంటి ఇబ్బందులు ఎక్కువవుతాయి. కాలుష్యం, ఒత్తిడి కలిసివచ్చే ఈ రోజుల్లో…
మన దైనందిన జీవితంలో టీకి ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం లేవగానే ఒక కప్పు వేడి టీ తాగడం చాలా…