విద్యుదాఘాతంతో ప్రియుడు శ్రీకాంత్ మరణాన్ని తట్టుకోలేక ప్రియురాలు సౌమ్య కూడా ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గ్రామనత్తం గ్రామంలో చోటు జరిగింది. ఆత్మకూరులో శుక్రవారం విద్యుదాఘాతంతో ప్రియుడు శ్రీకాంత్ మృతి చెందాడు. శ్రీకాంత్ మృతితో మనస్తాపం చెందిన ప్రియురాలు సౌమ్య అర్ధరాత్రి విషపు గుళికలు మింగి ఆత్మహత్య పాల్పడింది. ఇద్దరి మరణంతో గ్రామంలో విషాదాఛాయలు నెలకొన్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…