కరీంనగర్ లో దళిత బంధు పై సోమేష్కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా దళిత బందు అమలు చేస్తామని ఆయన తెలిపారు. దళిత బంధు పై ఆందోళన అవసరం లేదని స్పష్టం చేశారు. చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయని అన్ని సరిచేస్తామని వెల్లడించారు. ఆర్థిక సాయం తో ఎలాంటి స్కీమ్ తీసుకుంటారో పర్యవేక్షిస్తామని సోమేష్ కుమార్ చెప్పుకొచ్చారు.
కాగా హుజరాబాద్ లో సర్వే చేసి వివరాలు సేకరించామని రాహుల్ బొజ్జా తెలిపారు. గ్రామాల్లో ప్రత్యేక సభలు ఏర్పాటు చేసి లబ్ధిదారులను ఎంపిక చేస్తామని స్పష్టం చేశారు. లబ్ధిదారుల ఎంపిక తర్వాత సాయం మంజూరు చేస్తామని రాహుల్ బొజ్జ చెప్పుకొచ్చారు.
వేసవి కాలం వచ్చేసరికి చర్మ సమస్యలు, నీరసం, డీహైడ్రేషన్ వంటి ఇబ్బందులు ఎక్కువవుతాయి. కాలుష్యం, ఒత్తిడి కలిసివచ్చే ఈ రోజుల్లో…
మన దైనందిన జీవితంలో టీకి ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం లేవగానే ఒక కప్పు వేడి టీ తాగడం చాలా…
తెలుగు బుల్లితెరలో తన ప్రత్యేక శైలితో గుర్తింపు సంపాదించుకున్న యాంకర్ Anchor Ravi తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.…
భారతీయ ఇతిహాసాల్లో నైతిక విలువలు, జీవన సూత్రాలు చెప్పడంలో మహాభారతంకు ప్రత్యేక స్థానం ఉంది. అందులో కీలక పాత్రధారి అయిన…
ప్రముఖ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్పై సోషల్ మీడియాలో జరుగుతున్న వేధింపులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. ఆమె ఫిర్యాదు…
ఆరోగ్య పరిస్థితులను ముందుగానే గుర్తించడంలో మన శరీరం ఇచ్చే చిన్న సంకేతాలు చాలా కీలకం. అందులో ముఖ్యంగా చెమట కూడా…