Danush -Aishwarya: రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య సినీ నటుడు ధనుష్ ప్రేమించుకుని పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా వీరిద్దరి వివాహం చేసుకున్న తర్వాత వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇలా 18 సంవత్సరాల పాటు వైవాహిక జీవితంలో సంతోషంగా ఉన్నటువంటి ఈ జంట గత ఏడాది విడాకులు తీసుకోబోతున్నామని ప్రకటించారు.
ఇలా వీరు విడాకులు తీసుకోబోతున్నామని తెలియజేయడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. అయితే వీరి విడాకులకు కారణాలు ఇప్పటివరకు తెలియలేదు కానీ వీరి విడాకుల గురించి తరచూ ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది. అయితే వీరి విడాకులకు తాజాగా ధనుష్ నిర్మించిన కొత్త ఇల్లే కారణం అంటూ కూడా వార్తలు వస్తున్నాయి ధనుష్ ఇటీవల కొత్త ఇల్లు నిర్మించిన సంగతి తెలిసిందే. దాదాపు 150 కోట్లతో నిర్మించిన ఈ ఇంటి గృహప్రవేశం చేశారు.
అయితే ఈ ఇంటికి 2021 వ సంవత్సరంలో భూమి పూజ కార్యక్రమం చేశారు. 2022వ సంవత్సరంలో ధనుష్ ఐశ్వర్య విడిపోయారు. 2023వ సంవత్సరంలో ధనుష్ తన తల్లిదండ్రులతో కలిసి ఈ ఇంటికి గృహప్రవేశం చేశారు. ధనుష్ ఇంటిని చెన్నైలోనే పోయేస్ గార్డెన్ లో నిర్మించారు. ఇక్కడ ఇంటిని నిర్మించాలని చెప్పినప్పటి నుంచి రజనీకాంత్ వాస్తు పరంగా ఇక్కడ ఇల్లు కట్టడం మంచిది కాదని వారికి చెబుతూ ఉన్నప్పటికీ వారు మాత్రం వినకుండా ఇంటి నిర్మాణం చేపట్టారట.
ఇలా ఇంటి నిర్మాణం చేపట్టిన సమయం నుంచి వీరీ మధ్య తరచూ గొడవలు రావడం ఆ గొడవలు కాస్త పెద్దవిగా మారు చివరికి విడాకులు తీసుకునే పరిస్థితి వచ్చిందని తెలుస్తుంది. ఇలా వాస్తు పరంగా ఇల్లు లేకపోవడంతోనే ఇద్దరు మధ్య గొడవలు విడాకుల వరకు వెళ్లిందని చివరికి వీరి విషయంలో రజనీకాంత్ చెప్పిన మాటలే నిజమయ్యాయి అంటూ పలువురు ఈ వార్తలను వైరల్ చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…