Sudheer Rashmi: సుడిగాలి సుధీర్, రష్మీ బుల్లితెరపైన ఎంత ఫేమసో తెలియంది కాదు. ముఖ్యంగా ఈ జంటను చూసేందుకే పలువురు వీరి షోలు చూస్తున్నారంటే అతిశయోక్తి కాదు. అంతలా సుధీర్- రష్మీ జోడి ఫేమస్ అయింది. ముఖ్యంగా వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ చాలా మందిని అట్రాక్ట్ చేస్తోంది.
అయితే వీరిద్దరి మధ్య లవ్ ఉందా లేదా..? అన్నది తరువాత సంగతి. తెరపైన మాత్రం వీరిద్దరిని నిజమైన లవర్లుగానే చూస్తున్నారు ఫ్యాన్స్, ఆడియన్స్. ‘జబర్థస్త్’, ‘ఢీ’ షోల్లో వీరిద్దరికి కెమిస్ట్రీకి మంచి మార్కులు పడ్డాయి. ఢీ షోలో డాన్సుల కన్నా వీరిద్దరి మధ్య వచ్చే ఫన్నీ చూడటానికే చాలా మంది ఇష్టపడుతారు.
ఇక జబర్ధస్త్ లో వీరిద్దరిపై పంచ్ లేకుండా దాదాపుగా స్కిట్ లేకుండా ఉండదు. ఇంతలా ఈ రెండు షోలకు కీలకంగా మారారు సుధీర్- రష్మీ. అయితే అంత నార్మల్ గా ఉన్న సమయంలో వీరిద్దరికి షాక్ ఇచ్చింది మల్లెమాల, ఈటీవీ యాజమాన్యాలు.
తాజా వస్తున్న ’ఢీ‘ షో నుంచి వీరిద్దరిని తప్పించారు. దీంతో షో రేటింగ్స్ అమాంతంగా పడిపోయాయి. గతంలో వీరిద్దరు ఉన్నప్పుడు షో ఫుల్లుగా రేటింగ్స్ సంపాదించుకునేది. సుధీర్, రష్మీని ఢీ నుంచి తప్పించడంతో షో రేటింగ్ అమాంతం పడిపోయింది. తాజాగా షో రేటింగ్ 4 కే పడిపోయింది. బిగ్ బాస్ ఫేమ్ అఖిల్ సార్థక్ తో సుధీర్ స్థానాన్ని భర్తీ చేయడంతో పాటు, రష్మీ స్థానంలో టిక్ టాక్ బ్యూటీని తీసుకువచ్చారు. అయితే వీరిద్దరు ఉన్నా షోలో ఫన్ పండటం లేదు. ఇదిలా ఉంటే సుధీర్, రష్మీ లేకుండా ఢీ షోను చూడాలా అంటూ.. నెటిజెన్లు కామెంట్స్ పెడుతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…