General News

పిల్లలలో కోపం,చిరాకు ,మొండితనానికి కారణం తల్లిదండ్రులని మీకు తెలుసా….?

ప్రస్తుత కాలంలో తల్లిదండ్రులు డబ్బు సంపాదన ఉరుకుల పరుగుల జీవితంతో పిల్లల్ని పట్టించుకోవడం మానేశారు. పిల్లల భవిష్యత్తు బాగుండాలని వారికి మంచి జీవితాన్ని ఇవ్వటానికి కష్టపడుతూ వారి బాగోగులు కూడా చూడకుండా డబ్బు సంపాదన పడిపోయారు. కానీ డబ్బు సంపాదిస్తే భవిష్యత్తులో పిల్లలకి మంచి జీవితాన్ని ఇవ్వగలం అనుకుంటే అది పొరపాటే.

తల్లిదండ్రులు రాత్రి పగలు ఉద్యోగాలు అంటూ పిల్లల్ని కేర్ టేకెర్స్ దగ్గర వదిలి వెళ్లడం, వారి చదువు కోసం పిల్లల్ని ఉదయమే స్కూల్ కి పంపించడం రాగానే మరి ట్యూషన్ కి పంపడం వారితో సమయమే గడపకుంటే మీ పిల్లల మొండి తనానికి ,చిరాకుకి మీరే కారణం అవుతారు.

ఉద్యోగాల పనిలో పడి పిల్లలతో సమయం గడపకుండా ఉంటున్నాము. కానీ మన పనిని కాస్త పక్కన పెట్టి వారితో ప్రేమగా ఉండాలి. అప్పుడప్పుడు పిల్లలతో సమయం కేటాయిస్తూ వారిని బయటికి తీసుకుని వెళుతూ ఉండాలి. రోజుకి కొద్ది సమయం పిల్లలతో గడిపి వారి బాగోగులు వారి ఇబ్బందులు గురించి తెలుసుకోవాలి.

పిల్లలతో తల్లిదండ్రులు ప్రేమగా బాధ్యతగా ఉంటే పిల్లలు తల్లిదండ్రులతో వారి సమస్యలు గురించి మాట్లాడుతూ వారితో సమయాన్ని గడుపుతూ ఉంటే వారు ఎటువంటి ఒంటరితనాన్ని ఫీలవకుండా ఉంటారు. అలాగే తల్లిదండ్రుల పై ఎలాంటి కోపం చిరాకు లేకుండా మనతో ఎంతో స్నేహభావం గా ఉంటారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

30 ఏళ్ళ ఉద్యోగ ప్రతిష్టకు… లగ్జరీ కార్లతో సర్‌ప్రైజ్ చేసిన కంపెనీ..

కేరళలోని ప్రముఖ రిటైల్‌ స్పేస్ కంపెనీ హైలైట్ గ్రూప్ తన 30వ వార్షికోత్సవం సందర్భంగా ఉద్యోగులను అదిరిపోయే విధంగా సర్‌ప్రైజ్…

3 minutes ago

నో చికెన్.. నో మటన్! టీమిండియా నెక్స్ట్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ కఠిన నిర్ణయం..

టీమిండియా నెక్స్ట్ జనరేషన్ స్టార్, 14 ఏళ్ల క్రికెట్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు మోస్ట్ టాక్‌డ్ పేర్లలో ఒకరు.…

14 minutes ago

సర్పంచులకు భారీ ఊరట..ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు..!

సర్పంచులకు ఉపశమనం.. నిలిచిన నిధుల వినియోగానికి అనుమతి ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీలకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. Government of…

23 minutes ago

ప్రసవ వేదనతో ఆవేదనాత్మక ఘటన.. ఉత్తరప్రదేశ్‌లో సంచలనం..!

ఉత్తరప్రదేశ్‌లోని ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో కలిచివేసే సంఘటన చోటుచేసుకుంది. బహ్రైచ్ జిల్లాలోని నంద్వాల్ గ్రామానికి చెందిన 35 ఏళ్ల గర్భిణి ప్రసవ…

33 minutes ago

రూ.75 కోట్ల ‘మండాడి’లో సుహాస్ షాకింగ్ రోల్.. రూట్ మార్చిన యంగ్ హీరో

తెలుగు చిత్రసీమలో కంటెంట్ ఆధారిత కథలను ఎంచుకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ నటుడు తన కెరీర్‌లో సుహాస్ ఇప్పుడు…

46 minutes ago

లవ్ ఫీలింగ్ కోసం ఎదురుచూస్తున్న ప్రభాస్.. ఆ లక్కీ గర్ల్ ఎవరు?

టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా గుర్తింపు పొందిన రెబల్ స్టార్ ప్రభాస్ మరోసారి తన వ్యక్తిగత వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.…

56 minutes ago