Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఈయన హీరోగా మాత్రమే కాకుండా బిజినెస్ మెన్ గా కూడా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సంగతి మనకు తెలిసిందే. మహేష్ బాబు ఇప్పటికే థియేటర్ బిజినెస్ తో పాటు రెస్టారెంట్ బిజినెస్ లోకి కూడా అడుగుపెట్టిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈయన ఏషియన్ వారితో కలిసి మల్టీప్లెక్స్ థియేటర్లను నిర్వహిస్తున్నారు. అదే విధంగా ఇటీవల హైదరాబాద్ బంజారాహిల్స్ లో రెస్టారెంట్ కూడా ప్రారంభించిన సంగతి తెలిసిందే.
ఏషియన్ నమ్రత ప్యాలెస్ హైలెట్స్ అనే పేరుతో బంజారాహిల్స్ లో ఈ రెస్టారెంట్ ప్రారంభించారు. అయితే మహేష్ బాబు రెస్టారెంట్ అని మనం ఈ రెస్టారెంట్ కి వెళ్లి కనుక టిఫిన్ చేసాము అంటే మన జోబి కాలీ కావాల్సిందే. అంత రిచ్ గా ఈ హోటల్ నడుస్తుంది. ఒక కప్పు కాఫీ తాగాలన్న వందల్లో డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది . ఒక ప్లేట్ ఇడ్లీ తినాలి అంటే 500 రూపాయల వరకు ఖర్చు చేయాలి.
ఇలా ఈ రెస్టారెంట్లో ప్రతిదీ కూడా ఎంతో ఖర్చుతో కూడుకున్నదని చెప్పాలి. ఇలా ఈ రెస్టారెంట్లో ఎక్కువ ధరలు అయినప్పటికీ ఎంతోమంది ప్రతి రోజు ఈ రెస్టారెంట్ కు వెళ్లి వాళ్లకు కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ టేస్ట్ చేస్తున్నారు. ఈ విధంగా నమ్రత మహేష్ రెస్టారెంట్ బిజినెస్ లో కూడా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇకపోతే తాజాగా ఈ రెస్టారెంట్ కి సంబంధించి ఒక వార్త వైరల్ గా మారింది.
లక్షల్లో బిజినెస్…
ఈ రెస్టారెంట్ ఒకరోజులో భారీగానే బిజినెస్ జరుపుకుంటుందని తెలుస్తుంది. ఒక్క రోజుకు ఈ రెస్టారెంట్లో 8 లక్షల నుంచి 10 లక్షల వరకు బిజినెస్ జరుగుతుందంటూ ఒక వార్త వైరల్ గా మారింది. ఇలా రోజుకు 10 లక్షలు అంటే మామూలు విషయం కాదని చెప్పాలి. ఈ డబ్బుతో ఒక సాధారణ వ్యక్తి తనకు నచ్చినట్టుగా ఇంటిని కట్టుకోవచ్చు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…
చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…
మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…
భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…
వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…
హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…