Did you tweet about the plane crash 6 months ago? This is the real twist!
అహ్మదాబాద్ ఎయిర్పోర్టు నుంచి లండన్లోని గాట్విక్ ఎయిర్పోర్ట్కు 242 మందితో ఎయిరిండియా విమానం బయలుదేరింది. టేకాఫ్ తీసుకున్న 2 నిమిషాల్లోనే గుజ్సెల్ విమానాశ్రయ సమీపంలో కుప్పకూలింది. ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించడంతో దట్టమైన పొగలు వ్యాపించాయి. గురువారం మధ్యాహ్నం జరిగిన ఈ ప్రమాదం అందరినీ షాక్కి గురి చేసింది. అయితే, ఈ విమాన ప్రమాదం గురించి ఓ మహిళ ఆరు నెలల ముందే ట్వీట్ చేసిందండోయ్. ఇప్పుడు ఆ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. #షాకింగ్ #నిజమా
‘ఆస్ట్రో షర్మిష్టా’ అనే మహిళ డిసెంబర్ 29, 2024లోనే ఈ ట్వీట్ చేసింది. “2025లో ఏవియేషన్ రంగం బాగా అభివృద్ధి చెందుతుంది. కానీ, సేఫ్టీ, సెక్యూరిటీ విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. అంతేకాదు, విమానం కూలిపోయిందనే వార్త వినాల్సి వస్తుంది” అని ఆమె ముందే చెప్పింది.
ఆ తర్వాత జూన్ 5, 2025న కూడా అదే ట్వీట్ను రీ-ట్వీట్ చేస్తూ.. “ఓ విమాన ప్రమాదం జరుగుతుందని, అది విమానయాన సంస్థను 2025లో నాశనం చేస్తుందని నేను గట్టిగా నమ్ముతున్నాను” అని మళ్లీ చెప్పింది. దీంతో ఇప్పుడు ఆ మహిళ చేసిన ట్వీట్లు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…
ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…
రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…