Movie News

Director Teja: ఉదయ్ కిరణ్ ఎలా చనిపోయారో అందరికీ తెలుసు… నాటకాలు ఆడుతున్నారు: తేజ

Director Teja: సినీ దర్శకుడు తేజ ఎంతో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకులకు పరిచయం చేస్తూ డైరెక్టర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ఇలా తేజ దర్శకత్వంలో వచ్చిన ఎన్నో ప్రేమకథ సినిమాలు ఇప్పటికీ చాలా కొత్తదనంగానే అనిపిస్తాయి. ఇలా తేజ డైరెక్షన్లో ఎన్నో ప్రేమకథ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకున్నాయి. ఇక తాజాగా తేజ అహింస అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.

దగ్గుబాటి వారసుడు అభిరామ్ ను హీరోగా పరిచయం చేస్తూ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా జూన్ రెండవ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తేజ ఉదయ్ కిరణ్ మరణం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

డైరెక్టర్ తేజ ఉదయ్ కిరణ్ ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేశారు. ఇద్దరి మధ్య ఎంతో మంచి అనుబంధము ఉంది అయితే ఉదయ్ కిరణ్ మరణం గురించి ఈయన మాట్లాడుతూ తన మరణించడం చాలా పాపం అంటూ తెలియజేశారు. ఉదయ్ కిరణ్ డెత్ మిస్టరీ తనకు తెలుసని అయితే చనిపోయే లేపు ఆ విషయాన్ని బయటపెట్టి చనిపోతానని తేజ వెల్లడించారు.

Director Teja: ఉదయ్ కిరణ్ ఎలా చనిపోయారో తెలుసు…


తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయనకు ఉదయ్ కిరణ్ మరణం గురించి మరో ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు తేజ సమాధానం చెబుతూ ఉదయ్ కిరణ్ ఎలా మరణించారు అనే విషయం అందరికీ తెలుసు కానీ ప్రతి ఒక్కరు నాటకాలు ఆడుతున్నారని ఈ సందర్భంగా ఉదయ్ కిరణ్ మరణం గురించి తేజ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

కోటిన్నర రూపాయల ఇంజెక్షన్ కోసం పోరాటం.. స్పందించిన సీఎం..

తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…

18 hours ago

బెంగళూరులో చిన్నారి మృతి కేసులో షాకింగ్ ట్విస్ట్.. మూడు నెలల తర్వాత తల్లి అరెస్ట్..

బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…

19 hours ago

ఆరోగ్యంతో ఆటలాడుతున్న కల్తీ టమాటాలు.. గుర్తించే సింపుల్ టెస్టులు ఇవే..

ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…

19 hours ago

మామిడి పండ్లు తిన్న తర్వాత అనారోగ్యం.. ఇద్దరు బాలికల మరణం కలకలం

హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…

20 hours ago

ప్రపంచానికి కొత్త వాతావరణ హెచ్చరిక.. ‘గాడ్జిలా ఎల్‌నినో’పై నిపుణుల ఆందోళన

ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…

22 hours ago

నాన్న ఇప్పటికీ ఆటోనే నడుపుతున్నారు..స్టార్ కొరియోగ్రాఫర్ అయినా సొంత ఇల్లు లేదు..పండు మాస్టర్ ఎమోషనల్ స్టోరీ

తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…

22 hours ago