మనిషి జీవితంలో నీరు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. రోజుకి 6 నుండి 7 లీటర్ల నీరు త్రాగటం వల్ల మన శరీరం ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా ఉంటుంది. కానీ ప్రస్తుత కాలంలో ఆ నీటిని మనం ప్లాస్టిక్ బాటిల్స్ ద్వారా త్రాగటం వల్ల అనేక ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నాం.
ప్లాస్టిక్ బాటిల్ లో నీటిని త్రాగటం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ప్లాస్టిక్ మన అందరి జీవితాలలో రోజువారి పనులలో తప్పక వాడవలసి వస్తున్నది. ప్లాస్టిక్ బాటిల్స్ ద్వారా నీటిని త్రాగటం వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుంది. ప్లాస్టిక్ బాటిల్స్ వాడటం వల్ల కలిగి కొన్ని ఆరోగ్య సమస్యల గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం…
ప్లాస్టిక్ బాటిల్స్ ఉపయోగించి తరచూ నీటిని త్రాగటం లేదా ఇతర ఏదైనా ప్లాస్టిక్ వస్తువులను ఉపయోగించి వేడి వేడి ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా లివర్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు .ప్లాస్టిక్ బాటిల్ లో తరచుగా నీటిని త్రాగటం ద్వారా ఆ బాటిల్ కు సూర్య కిరణాలు తాకటం వల్ల ఆ వేడికి ఒక రకమైన టాక్సిన్ బాటిల్ నుండి విడుదలవుతుంది. ఆ ఆ నీటిని త్రాగటం ద్వారా స్త్రీలలో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ప్లాస్టిక్ బాటిల్ లో తరచుగా నీరు త్రాగటం వల్ల రోగ నిరోధక శక్తి క్షీణించి డయాబెటిస్,ఒబిసిటీ,
సంతాన సమస్యలు తలెత్తుతాయి. అంతేకాకుండా ప్రస్తుత కాలంలో చిన్నారులు అతి చిన్న వయసులోనే ఋతుస్రావ సమస్యలను ఎదుర్కొంటున్నారు. దానికి కారణం ప్లాస్టిక్ ఎక్కువగా వాడటమే అని చెప్పవచ్చు.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అందించే మహాలక్ష్మి పథకం ఇప్పటికే అందరికీ తెలిసిన విషయం. అయితే తాజాగా…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…