Prabhas-Radhe Shyam: రాధేశ్యాం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హోస్ట్ గా యంగ్ హీరో.. ఎవరో తెలుసా..!
Prabhas-Radhe Shyam: బాహుబలి, సాహో చిత్రాలతో ఆలిండియా స్టార్ గా మారిన ప్రభాస్.. తన కొత్త సినిమా రాధేశ్యాంతో మరోసారి ప్రేక్షకులు ముందుకు రాబోతున్నారు. ప్యాన్ ఇండియా లెవల్లో వస్తున్న రాధేశ్యాంపై అన్ని ఇండస్ట్రీల్లో అంచానాలు తారాస్థాయికి చేరాయి.
ప్యాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్.. రాధేశ్యాం ద్వారా తన స్థాయిని మరింత పెంచుకోవాలని చూస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమా పాటలు ప్రస్తుతం ఫ్యాన్స్ ను అలరిస్తున్నాయి. రాధేశ్యాంలో పూర్తి లవర్ బాయ్ గా ప్రభాస్ కనిపించబోతున్నారు.
తాజాగా రాధేశ్యాం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈరోజు నిర్వహించనున్నారు. గ్రాండ్ గా ఈ వేడుకను నిర్వహించబోతున్నారు. దీని కోసం రామోజీ ఫిలీం సిటి అందంగా ముస్తాబవుతోంది. చాలా గ్రాండ్ గా ఈ వేడుకను నిర్వహించబోతోంది చిత్ర యూనిట్. పీరియాడిక్ మూవీగా వస్తున్న ఈసినిమా కోసం పీరియాడిక్ లుక్ వచ్చేలా సెట్ వేస్తున్నారు. దీనికి హోస్ట్ గా జాతిరత్నాలు ఫేమ్ నవీన్ పోలిశెట్టి వ్యవహరించనున్నట్లు సమాచారం.
జాతి రత్నాలతో సూపర్ డూపర్ హిట్ అందుకున్న నవీన్ పోలిశెట్టి తన నటనతో, కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. గతంలో జాతి రత్నాల ట్రైలర్ ను ప్రభాస్ చేతుల మీదుగా విడుదల చేశారు. జాతి రత్నాలు సినిమా ప్రమోషన్లకు ప్రభాస్ కూడా హెల్ప్ అయ్యారు. దీంతో ప్యాన్ ఇండియా సినిమాకు జాతి రత్నాలు స్టార్ నవీన్ పోలిశెట్టి హోస్ట్ గా ఏమేర అభిమానులను ఆకట్టుకుంటాడో చూడాలి.
తమిళనాడు రాజకీయాల్లో సినీ కుటుంబాలకు సంబంధించిన సంఘటనలు తరచూ చర్చకు దారి తీస్తుంటాయి. తాజాగా ప్రముఖ నటుడు సత్యరాజ్ కుటుంబంలో…
మలయాళ చిత్ర పరిశ్రమలో తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి సంయుక్త మీనన్ పెళ్లి వార్తలు మరోసారి సోషల్…
నేటి జీవనశైలిలో మార్పులు, అసమయ ఆహారం కారణంగా జీర్ణ సమస్యలు చాలా మందిలో కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సహజ ఆహారాలకు…
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది రోజూ ఉపయోగిస్తున్న మెసేజింగ్ యాప్ వాట్సాప్లో త్వరలో కొత్త ప్రీమియం సేవలు అందుబాటులోకి రావచ్చని సమాచారం.…
ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ మన జీవనశైలిలో విడదీయలేని భాగంగా మారిపోయింది. అయితే దానిని ఎలా వాడుతున్నామన్నది ఆరోగ్యంపై ప్రభావం…
వేసవి కాలంలో ఎండ తీవ్రత పెరిగినకొద్దీ చర్మ సమస్యలు కూడా ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా ముఖం, మెడ, చేతులపై టానింగ్ రావడం…