Rajinikanth: కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంత మంచి సక్సెస్ అందుకున్నటువంటి సీనియర్ హీరో రజనీకాంత్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇకపోతే ఈ ఏడాది రెమ్యూనరేషన్ విషయంలో ఇండియాలోనే టాప్ హీరోగా రజనీకాంత్ రికార్డు సృష్టించారు. 2023 వ సంవత్సరంలో పలు భాష హీరోలు వివిధ సినిమాల ద్వారా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్ సినిమాలను అందుకున్నారు.
ప్రభాస్ నటించిన సలార్ విజయ్ లియో రజనీకాంత్ జైలర్, సల్మాన్ ఖాన్ టైగర్ 3, షారుక్ ఖాన్ జవాన్, డంకీ, పఠాన్ వంటి సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేశారు.అయితే ఈ హీరోల సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే .మరి ఇలాంటి బ్లాక్ బస్టర్ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ హీరోలలో అధికంగా రెమ్యూనరేషన్ రజనీకాంత్ తీసుకున్నారని తెలుస్తుంది.
నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా నటించినటువంటి చిత్రం జైలర్ ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే.ఈ సినిమా ద్వారా నిర్మాత భారీగా లాభాలను పొందడంతో చిత్ర బృందానికి ఖరీదైన కానుకలను అందించిన విషయం మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో రజనీకాంత్ కు డబ్బులు రెమ్యూనరేషన్ ఇచ్చారు. ఈ సినిమా కోసం రజనీకాంత్ ఏకంగా 210 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకున్నారు.
రజనీ తర్వాత ప్రభాస్…
ఇలా ఈ ఏడాది అత్యధికంగా రెమ్యూనరేషన్ అందుకున్నటువంటి స్టార్ హీరోగా ఇండియాలోనే రజినీకాంత్ రికార్డు సృష్టించారని తెలుస్తోంది. ఈయన తర్వాత ప్రభాస్ అధికంగా రెమ్యూనరేషన్ తీసుకున్నారని ఆ తర్వాత షారుక్ ఖాన్ తర్వాత సల్మాన్ ఖాన్ అధికంగా రెమ్యూనరేషన్ తీసుకున్నటువంటి హీరోల జాబితాలో ఉన్నారని తెలుస్తుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…