ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-Kisan) పథకం కింద లబ్ధిదారులకు శుభవార్త. అతి త్వరలో 20వ విడతగా రూ.2,000 లు విడుదల కానున్నాయి. గతంలో ఫిబ్రవరిలో 19వ విడత విడుదల కాగా, ఇప్పుడు జూన్ చివరి నాటికి 20వ విడత విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే, ఈ మొత్తాన్ని పొందాలంటే e-KYC పూర్తిచేయడం తప్పనిసరి. ప్రభుత్వం ప్రకారం, ఆధార్తో అనుసంధానించిన బ్యాంక్ ఖాతాలోనే డబ్బులు పడతాయి. ఇందుకోసం రైతులు ముందుగానే e-KYC పూర్తి చేసుకోవాలి.
సాధారణంగా 24 గంటల్లోపే స్టేటస్ పోర్టల్లో అప్డేట్ అవుతుంది.
e-KYC చేయకపోతే మీ ఖాతాలో డబ్బులు పడే అవకాశం ఉండదు. కావున వెంటనే e-KYC ప్రాసెస్ను పూర్తి చేయండి. అక్టే, 20వ విడత విడుదలయ్యే సమయానికి మీరు లబ్ధిదారుగా కొనసాగుతారు.
ఇతరులు మిస్ కాకుండా చూడాలంటే ఈ సమాచారాన్ని రైతులందరితో షేర్ చేయండి.
PM-Kisan – మీ ఖాతాలోకి నేరుగా ₹2,000 పొందండి… కానీ ముందుగా e-KYC చేయడం మర్చిపోవద్దు!
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…