ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-Kisan) పథకం కింద లబ్ధిదారులకు శుభవార్త. అతి త్వరలో 20వ విడతగా రూ.2,000 లు విడుదల కానున్నాయి. గతంలో ఫిబ్రవరిలో 19వ విడత విడుదల కాగా, ఇప్పుడు జూన్ చివరి నాటికి 20వ విడత విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే, ఈ మొత్తాన్ని పొందాలంటే e-KYC పూర్తిచేయడం తప్పనిసరి. ప్రభుత్వం ప్రకారం, ఆధార్తో అనుసంధానించిన బ్యాంక్ ఖాతాలోనే డబ్బులు పడతాయి. ఇందుకోసం రైతులు ముందుగానే e-KYC పూర్తి చేసుకోవాలి.
సాధారణంగా 24 గంటల్లోపే స్టేటస్ పోర్టల్లో అప్డేట్ అవుతుంది.
e-KYC చేయకపోతే మీ ఖాతాలో డబ్బులు పడే అవకాశం ఉండదు. కావున వెంటనే e-KYC ప్రాసెస్ను పూర్తి చేయండి. అక్టే, 20వ విడత విడుదలయ్యే సమయానికి మీరు లబ్ధిదారుగా కొనసాగుతారు.
ఇతరులు మిస్ కాకుండా చూడాలంటే ఈ సమాచారాన్ని రైతులందరితో షేర్ చేయండి.
PM-Kisan – మీ ఖాతాలోకి నేరుగా ₹2,000 పొందండి… కానీ ముందుగా e-KYC చేయడం మర్చిపోవద్దు!
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…