AP Elections: పలుచోట్ల మొరాయిస్తున్న ఈవీఎంలు.. వెను తిరుగుతున్న ఓటర్లు!

AP Elections: రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల హడావిడి కొనసాగుతుంది. ఇప్పటికే పెద్ద ఎత్తున సెలబ్రిటీలు రాజకీయ నాయకులందరూ కూడా క్యూ లైన్ లలో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతుండగా ఆంధ్రాలో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి.

ఇక ఈ ఎన్నికల నేపథ్యంలో పలుచోట్ల కొన్ని అవాంతరాలు చోటు చేసుకున్నాయి. ఈవీఎం మిషన్లు పని చేయకపోవడంతో క్యూ లైన్ లలో నిలబడినటువంటి ఓటర్లు వెనతిరిగి వెళుతున్నారు. అయితే ఎన్నికల అధికారుల భద్రత లోపమే ఇందుకు కారణమని తెలుస్తుంది.

ఇలా ఈవీఎం మిషన్స్ పనిచేయకపోవడంతో ఓటర్లు క్యూ లైన్లో నిలబడలేక వెనుతిరిగిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇకపోతే మరికొన్ని ప్రాంతాలలో వైసిపి టిడిపి కార్యకర్తల మధ్య తీవ్రమైనటువంటి గొడవలు చోటుచేసుకున్నాయి పలు ప్రాంతాలలో రెండు పార్టీల మధ్య గొడవలు చోటు చేసుకోవడమే కాకుండా ఒకరిపై ఒకరు దాడి చేసుకుని గాయాలు పాలయ్యారు.

కార్యకర్తల మధ్య గొడవలు…
ఇక ఎన్నికలు అన్ని ప్రాంతాలలో సజావుగా జరిగేలా అధికారులు చర్యలు చేపట్టిన కొన్నిచోట్ల మాత్రం ఓటర్లు ఎన్నో అవస్థలను ఎదుర్కొంటున్నారని తెలుస్తోంది. ఎప్పటికప్పుడు అన్ని ప్రాంతాలలో జరిగే పోలింగ్ ప్రక్రియను ఎన్నికల అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క పోలింగ్ బూత్ లో కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఎన్నికలను నిర్వహిస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago