Featured

ఫేస్ బుక్, ఇన్‌స్టా, ట్విట్టర్ బ్యాన్.. అసలు ఏమైంది?

ప్రస్తుత కాలంలో సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు తమ అభిప్రాయాలను, వారికి సంబంధించిన విషయాలను సామాజిక మాధ్యమాలు అయిన ఫేస్ బుక్, ఇన్‌స్టా, ట్విట్టర్ ద్వారా వారి అభిప్రాయాలను, వారికి సంబంధించిన విషయాలను తెలియజేసేవారు. ఈ క్రమంలోనే ఈ మాధ్యమాలకు మిలియన్ల సంఖ్యలో యూజర్లు ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలోనే ఈ విధమైన సామాజిక మాధ్యమాలకు సంబంధించిన ఒక పిడుగులాంటి వార్తను కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది.

సామాజిక మాధ్యమాలైనా ఫేస్ బుక్, ఇన్‌స్టా, ట్విట్టర్ బ్యాన్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలియడంతో నెటిజన్లు అందరూ కాస్త కంగారు పడ్డారు. అయితే ఎవరు కంగారు పడాల్సిన పని లేదని, ఈ యాప్స్ ఎలాంటి పరిస్థితుల్లో కూడా బ్యాన్ అయ్యే పరిస్థితులు లేవని ఫేస్ బుక్, గూగుల్ వంటి సంస్థలు తెలియజేశాయి.

కేంద్ర ప్రభుత్వం విధించిన కొత్త నిబంధనలను మే 26 నుంచి అమలులోకి తీసుకురానున్నారు. ఈ విధంగా అమలులోకి వచ్చే కొత్త నిబంధనలను సోషల్ మీడియా దిగ్గజాలు పాటించాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం విధించిన కొత్త నిబంధనలను పాటించని నేపథ్యంలో ఫేస్ బుక్, ట్విట్టర్,ఇన్‌స్టా వంటి వాటిపై చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన కొత్త నిబంధనలను పాటించడానికి ఇప్పటికీ ఫేస్ బుక్, గూగుల్ ఓకే చెప్పడంతో వీటికి ఎటువంటి సమస్య లేదు. ఇకపోతే ట్విట్టర్ ఈ నిబంధనల గురించి ప్రభుత్వంతో చర్యలు జరుగుతోందని తెలుస్తోంది. కనుక ఎట్టి పరిస్థితులలో కూడా ఈ సామాజిక మాధ్యమాలను బ్యాన్ చేసే ప్రసక్తే లేదని తెలుస్తోంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

హైకోర్టులో స్వయంగా వాదించిన రఘురామ.. ఆకివీడు రామాలయం కేసులో ట్విస్ట్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంగా నిలిచిన ఆకివీడు రామాలయం కేసులో డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామ కృష్ణంరాజు స్వయంగా హైకోర్టులో…

17 minutes ago

మునగాకు పొడి మాయలు.. ఈ సమస్యలకు సులభ పరిష్కారం!

ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న ఈ కాలంలో సహజ ఆహార పదార్థాలపై ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అందులో మునగాకు పొడి…

24 minutes ago

నిద్రలేవగానే బెడ్ సర్దేస్తున్నారా? ఉదయం ఈ ఒక్క అలవాటు మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందా?

ఉదయం నిద్రలేవగానే బెడ్‌ను సర్దేయడం చాలా మందికి అలవాటు. ఇది క్రమశిక్షణకు సంకేతమని భావిస్తారు. కానీ ఇదే అలవాటు ఆరోగ్యపరంగా…

48 minutes ago

రుణబాధలు తగ్గాలా? వైశాఖ అమావాస్య రోజు తప్పక చేయాల్సినవి!

2026 ఏప్రిల్ 17న రానున్న వైశాఖ అమావాస్యకు జ్యోతిష్య, ఆధ్యాత్మిక పరంగా ప్రత్యేక ప్రాధాన్యం ఉందని పండితులు చెబుతున్నారు. ఈసారి…

2 hours ago

‘బీజేపీ అహంకారానికి ఈ మంటలే సమాధానం’.. స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు

తమిళనాడులో డీలిమిటేషన్ బిల్లుపై రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనపై తన నిరసనను…

3 hours ago

పాస్ చేయండి సార్ అంటూ బోర్డుకు కాల్.. విశాఖలో విద్యార్థి వింత ఘటన

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఓ ఇంటర్ విద్యార్థి చేసిన ఫోన్ కాల్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఫలితాలు వెలువడక ముందే ఫెయిల్…

3 hours ago