ప్రస్తుతం కరోనా పరిస్థితులు ప్రతి ఒక్కరిని ఎంతో భయాందోళనకు గురిచేస్తున్నాయి. కరోనా పాజిటివ్ అనగానే ప్రతి ఒక్కరూ ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకోవాలని భావిస్తుంటారు. అయితే కరోనా సోకిన ప్రతి ఒక్కరికి ఆస్పత్రిలో చికిత్స ఏమాత్రం అవసరం లేదు. ఇంట్లో ఉంటూనే కొన్ని నియమాలను పాటించడం ద్వారా కరోనా నుంచి బయటపడవచ్చు. కరోనా నుంచి కోలుకొని బయటపడాలంటే తప్పనిసరిగా ఈ 13 మెట్లు పాటించాల్సిన అవసరం ఎంతో ఉంది. కరోనాను జయించిన డానికి 13 సోపానాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..
5.కరోనా లక్షణాలు తగ్గనప్పటికీ డాక్టర్లు సూచిస్తే తప్ప రక్త పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉండదు.
8.లక్షణాలు కనిపించిన ఐదవ రోజు నుంచి పదవ రోజు వరకు జ్వరం తీవ్రత తగ్గకుండా అధికంగా ఉంటే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి.
9.ఆక్సిజన్ శాతం 90 నుంచి 93 మధ్య ఉంటే ఆక్సిజన్ స్థాయిలు పడిపోతున్నాయని కంగారు పడటం వల్ల ఆక్సిజన్ స్థాయిలో మరింత పడిపోయి ప్రమాదానికి దారి తీస్తాయి.
10.93 శాతం కన్నా ఆక్సిజన్ స్థాయి తక్కువగా ఉండటం ప్రతి పది మందిలో ఒకరికి జరుగుతుంది కాబట్టి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
11.హోం ఐసోలేషన్లో సరిగా తినని వాళ్ళు కరోనా నుండి కోలుకోవడాని చాలా సమయం పడుతోంది. కనుక ప్రతి మూడు గంటలకు ఒకసారి ఎంతో కొంత తినడం ముఖ్యం. షుగరు జబ్బు ఉన్నవారు తగినంత ఆహారం తీసుకుంటూ ఇంట్లో రెండు పూటలా షుగర్ టెస్టు చేయించుకుంటూ మందులను ఉపయోగించాలి.
13.హోం ఐసోలేషన్ లో ఉంటూ కరోనాకు సంబంధించి భయం గొలిపే వార్తలను చూడకూడదు. ఈ సమయంలో మన మనసుకు ప్రశాంతత కల్పించే సంగీతం వినడం సినిమాలు చూడటం వంటివి, యోగ చేయడం వంటివి చేయాలి.
పై తెలిపిన 13 సూత్రాలను పాటించడం ద్వారా కరోనా బారిన పడిన వారు ఎటువంటి భయాందోళనలు లేకుండా తొందరగా వ్యాధి నుంచి బయట పడవచ్చు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…