General News

ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఉద్యోగ అవకాశాలు.. ఖాళీల వివరాలు!

ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా-FSSAI నిరుద్యోగులకు శుభవార్త తెలియజేసింది. ఈ సంస్థల్లో ఖాళీగా ఉన్న పలు పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ప్రిన్సిపల్ మేనేజర్, జాయింట్ డైరెక్టర్, మేనేజర్, డిప్యూటీ డైరెక్టర్, సీనియర్ మేనేజర్ లాంటి వివిధ రకాల 38 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ దరఖాస్తుల ఆహ్వాన ప్రక్రియ 2021 ఏప్రిల్ 16 నుంచి 2021 మే 15వ తేదీ వరకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

food-safety-and-standards-authority-of-india-released-notification-for-38-posts-

ఈ ఖాళీలకు సంబంధించిన మరింత సమాచారాన్ని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా-FSSAI అధికారిక వెబ్‌సైట్ https://fssai.gov.in/ లో తెలుసుకోవచ్చు. ఇదే వెబ్‌సైట్‌లోనే ఈ ఖాళీలకు దరఖాస్తు చేయాలి. పై తెలిపిన ఉద్యోగాలకు వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలు ఉన్నాయి. కాబట్టి ఈ నోటిఫికేషన్ క్లుప్తంగా చదివి సంబంధిత ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలి.

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకుని సంబంధిత డాక్యుమెంట్లను జతచేసి ఈ నోటిఫికేషన్లో తెలియజేసిన చిరునామాకు 2021 మే 31వ తేదీ లోగా చేరాలి. దరఖాస్తు పంపించాల్సిన అడ్రస్:
దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:
Assistant Director (Recruitment),
Human Resource Division,
Room No. 407,
Food Safety and Standard Authority of India,
FDA Bhwan, Kotla Road, New Delhi- 110002.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago