మనలో చాలామంది పెద్దపెద్ద చదువులు చదువుకునప్పటికీ వారికి ఉద్యోగం చేయడం ఏమాత్రం ఇష్టం ఉండదు. చాలామంది బిజినెస్ చేయడానికి ఇష్టపడుతుంటారు.ఈ విధంగా బిజినెస్ చేస్తూ తక్కువ పెట్టుబడితో అధిక లాభం పొందాలనుకునే వారికి ఈ బిజినెస్ మంచి ఉదాహరణ అని చెప్పవచ్చు. ఈ బిజినెస్ కి సంబంధించిన పూర్తి వివరాలలోకి వెళ్తే..
ఈ బిజినెస్ బనానా చిప్స్ బిజినెస్. ఈ చిప్స్ తయారు చేయడానికి ఒక మిషన్ అవసరమవుతుంది. రోజుకు సుమారుగా 50 కేజీల చిప్స్ తయారు చేయాలంటే అందుకోసం 120 కిలోల అరటిపండ్లు అవసరమవుతాయి. ఈ అరటి పండ్ల కోసం వెయ్యి రూపాయల వరకు ఖర్చు అవుతుంది.
బనానా చిప్స్ తయారు చేయాలంటే అరటి పండ్లను ఫ్రై చేయడానికి ఒక లీటరు ఆయిల్ కావాలి. అదేవిధంగా ఈ మిషన్ పని చేయాలంటే విద్యుత్ సదుపాయం కాకుండా డీజిల్ అవసరమవుతుంది. 50 కేజీల చిప్స్ తయారు చేయడానికి మిషన్ కి పది లీటర్ల డీజిల్ అవసరమవుతుంది. వీటన్నిటిని కొనడానికి రోజుకు సుమారు 3,200 రూపాయల వరకు ఖర్చు అవుతుంది.
కిలోధర రూ.70 అనగా మనం రూ.100 వరకూ అమ్ముకోవచ్చు. ఈ విధంగా బనానా చిప్స్ ద్వారా రోజుకు మంచి లాభాలను పొందవచ్చు. ఖర్చులన్నీ పోను ప్రతి రోజూ నాలుగు వేల రూపాయల వరకు ఆదాయం పొందవచ్చు. బనానా చిప్స్ తయారు చేసే మిషన్ మనకు ఆన్లైన్లో కూడా అందుబాటులో ఉంటాయి కనుక మనం వీటిని ఎంతో సులభంగానే కొనుగోలు చేయవచ్చు. ఈ విధంగా తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయాన్ని పొందే సువర్ణ అవకాశమని చెప్పవచ్చు.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…