వంట గ్యాస్ వినియోగదారులకు ఆయిల్ కంపెనీలు శుభవార్త చెప్పాయి. హైదరాబాద్ లో 14.2 కేజీల ఎల్ పిజి గ్యాస్ సిలిండర్ ధర ఒక్కసారిగా 207 రూపాయిలు దిగివచింది.. దీనితో రూ. 589.50 నుంచి ప్రారంభం కానుంది. వాణిజ్య అవసరాలకు ఉపయోగించే గ్యాస్ సిలిండర్ కూడా 336 రూపాయిలు తగ్గి 988 రూపాయిల నుంచి ప్రారంభం కానుంది.
నెలవారీ సమీక్షల్లో ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు ఈ మేరకు నిర్ణయాన్ని తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో మెట్రో నగరాల్లో గ్యాస్ సిలిండర్ల ధరలు భారీగా తగ్గాయి. అయితే ఈ ధరలు మే 1 తేదీ నుంచే అమలుకు కానున్నాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీ లోని ఎల్ పిజి సిలిండర్ ధర 744 రూపాయిల నుంచి 581 రూపాయలకు దిగివచ్చింది. మరో మన వాణిజ్య నగరం ముంబై లో అయితే 714.50 రూపాయిల నుంచి 579 రూపాయలకు గ్యాస్ సిలిండర్ ధర తగ్గింది. ఇక కోల్ కతా లో సిలిండర్ ధర 190 రూపాయిలు తగ్గి 584.50 రూపాయలుగా కాగా, చెన్నై లో 569 రూపాయలకు సిలిండర్ ధర పడిపోయింది.
ఇటీవల కాలంలో జుట్టు రాలిపోవడం చాలా మందికి పెద్ద సమస్యగా మారింది. వాతావరణ మార్పులు, ఒత్తిడి, పోషకాహారం లోపం వంటి…
ఆంధ్రప్రదేశ్లోని ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటైన అపరాజితా దేవి ఆలయం ఇటీవల భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. విజయవాడలో ఉన్న ఈ ఆలయం…
భక్తి సంగీతానికి పునాది వేసిన మహానుభావులలో పురందరదాసు పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. కర్ణాటక సంగీతానికి “పితామహుడు”గా గుర్తింపు పొందిన ఆయన,…
మన వంటింట్లో సులభంగా దొరికే ధనియాలు కేవలం వంట రుచిని పెంచడానికే కాదు, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా కీలక పాత్ర…
హిందూ సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం కలిగిన సీతా నవమి పండుగను దేశవ్యాప్తంగా భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజు సీతాదేవి…
వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. ఈ సమయంలో కేవలం చల్లని పానీయాలు తాగడం సరిపోదు.…