వంట గ్యాస్ వినియోగదారులకు ఆయిల్ కంపెనీలు శుభవార్త చెప్పాయి. హైదరాబాద్ లో 14.2 కేజీల ఎల్ పిజి గ్యాస్ సిలిండర్ ధర ఒక్కసారిగా 207 రూపాయిలు దిగివచింది.. దీనితో రూ. 589.50 నుంచి ప్రారంభం కానుంది. వాణిజ్య అవసరాలకు ఉపయోగించే గ్యాస్ సిలిండర్ కూడా 336 రూపాయిలు తగ్గి 988 రూపాయిల నుంచి ప్రారంభం కానుంది.
నెలవారీ సమీక్షల్లో ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు ఈ మేరకు నిర్ణయాన్ని తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో మెట్రో నగరాల్లో గ్యాస్ సిలిండర్ల ధరలు భారీగా తగ్గాయి. అయితే ఈ ధరలు మే 1 తేదీ నుంచే అమలుకు కానున్నాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీ లోని ఎల్ పిజి సిలిండర్ ధర 744 రూపాయిల నుంచి 581 రూపాయలకు దిగివచ్చింది. మరో మన వాణిజ్య నగరం ముంబై లో అయితే 714.50 రూపాయిల నుంచి 579 రూపాయలకు గ్యాస్ సిలిండర్ ధర తగ్గింది. ఇక కోల్ కతా లో సిలిండర్ ధర 190 రూపాయిలు తగ్గి 584.50 రూపాయలుగా కాగా, చెన్నై లో 569 రూపాయలకు సిలిండర్ ధర పడిపోయింది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…