Featured

Gayatri Guptha : ఐస్ క్రీం 2 సినిమాకు ఒక్క రూపాయి కూడా ఆర్జివి ఇవ్వలేదు…: నటి గాయత్రి గుప్తా

Gayatri Guptha : ఐస్ క్రీం 2, ఫిదా, బంధుక్ వంటి సినిమాలలో నటించి తాజాగా దయ వెబ్ సిరీస్ లో స్వేచ్చ అనే పాత్రలో నటించి మంచి పేరు తెచ్చుకున్న గాయత్రి గుప్తా అంతకు ముందు బిగ్ బాస్ తెలుగు మీద కేసులు వేసి ఫేమస్ అయింది. ఒపన్ గా ఉన్నది ఉన్నట్లు మాట్లాడే గాయత్రి తెలంగాణ సంగారెడ్డి జిల్లా, జోగిపేట్ లో జన్మించింది. ఇంట్లో నుండి బయటికి వచ్చి మొదట సాక్షి న్యూస్ ఛానెల్ లో పనిచేసిన గాయత్రీ ఆపైన సినిమాల్లో నటించింది. అయితే సినిమాల్లో అవకాశాల కోసం వెళ్లిన సమయంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులను గురించి ఒపనే గా చెప్పి సెన్సేషన్ అయింది.

ఆర్జివి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు…

గాయత్రి గుప్తా మొదట బంధుక్ సినిమాలో నటించిన మొదట విడుదల అయినా సినిమా మాత్రం రామ్ గోపాల్ వర్మ ఐస్ క్రీం 2. ఆ సినిమాకు ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ ఇవ్వలేదు. ఇదే విషయం ఆర్జీవిని ఇంటర్వ్యూ చేసినపుడు అడిగాను అంటూ చెప్పారు గాయత్రి. అయితే ఐస్ క్రీం సినిమా ఆడిషన్ వెళ్ళినపుడే అక్కడ వాళ్ళు చెప్పారు.

రెమ్యూనరేషన్ ఇస్తామనే నమ్మకం పెట్టుకోవద్దు సినిమా విడుదల అయితే కానీ చెప్పలేమని మొదటే చెప్పారు. అయితే రామ్ గోపాల్ వర్మ వంటి డైరెక్టర్ తో పనిచేసే అవకాశం కంటే ఇంకేం కావాలి అని రెమ్యూనరేషన్ లేకుండానే చేసానంటూ చెప్పారు గాయత్రి. అయితే చాలా సినిమాలకు తనకు ఇప్ప్పటికి రెమ్యూనరేషన్ ఇస్తామని అడ్వాన్స్ ఇచ్చి చేతులు దులుపుకున్న వాళ్ళు ఉన్నారు. అలా ఇప్పటికి నాకు 14 లక్షలు రావాలి కానీ అవి ఇక రావని వదిలేసాను అంటూ చెప్పారు.

Bhargavi

Recent Posts

తిరుమలలో తమన్నా దర్శనం.. శ్రీవారి ఆశీస్సులు పొందిన స్టార్ హీరోయిన్!

ప్రసిద్ధ సినీ నటి తమన్నాభాటియా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి భక్తిశ్రద్ధలు చాటుకున్నారు. తిరుమల దేవాలయంలోఉదయం వేళలోనే ఆమె స్వామివారిని…

48 minutes ago

సబ్‌స్క్రిప్షన్ వివాదంపై అనన్య నాగళ్ల క్లారిటీ.. “అది నా ఉద్దేశ్యం కాదు!”

టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ అనన్య నాగళ్ల ఇటీవల సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె…

48 minutes ago

శ్రీశైలంలో భక్తుడి అరుదైన కానుక.. వెండి నాగాభరణం సమర్పణ!

తెలంగాణకు చెందిన ఓ భక్తుడు తన భక్తిశ్రద్ధలను ప్రత్యేకంగా చాటుకున్నారు. హైదరాబాద్కు చెందిన ఈ భక్తుడు, ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీశైలం…

1 hour ago

ఏడాదిలో ఒక్కరోజే అవకాశం.. సింహాచలం స్వామి నిజరూప దర్శనం కోసం భక్తుల తాకిడి

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ వైష్ణవక్షేత్రాలలో ఒకటైన సింహాచలం దేవాలయంలో జరగబోయే చందనోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రతి ఏడాది విశేషంగా నిర్వహించే…

2 hours ago

రాజకీయాలకు ఆధ్యాత్మిక టచ్.. విజయ్ వినూత్న ప్రచారం అందరి దృష్టిని ఆకర్షించింది!

తమిళ సినీ నటుడు, తమిళక వెట్రి కళగం (TVK) పార్టీ అధినేత విజయ్ తాజాగా రాజకీయ కార్యక్రమాల్లో భాగంగా ఆధ్యాత్మిక…

2 hours ago

చార్‌ధామ్ యాత్ర ప్రారంభం.. యమునోత్రి, గంగోత్రి దర్శనాలకు భారీగా తరలివచ్చిన భక్తులు!

ఉత్తరాఖండ్‌లో ప్రతి ఏడాది భక్తుల ఆధ్యాత్మిక ఆశలను నెరవేర్చే చార్‌ధామ్ యాత్ర ఈసారి కూడా ఘనంగా ప్రారంభమైంది. అక్షయ తృతీయ…

3 hours ago