Featured

Geetha Krishna : చిరంజీవి, పవన్ కళ్యాణ్ రీమేకులనే నమ్ముకుంటారు.. కొత్త కథతో రిస్క్ చేయలేరు.. : డైరెక్టర్ గీతాకృష్ణ

Geetha Krishna : సంకీర్తన సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన గీతా కృష్ణ మొదటి సినిమాతోనే నంది అవార్డు సంపాదించాడు. నాగార్జున తో తీసిన ఈ చిత్రం అప్పట్లో మంచి పేరు తెచ్చుకుంది ఈసినిమా తరువాత కోకిల, సర్వర్ సుందరం గారి అబ్బాయి, కీచురాళ్లు వంటి సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఇక తమిళంలో ప్రభుదేవా తో కలిసి టైం సినిమా తీసాడు. ఇక నిమిదంగల్ సినిమాను 2013 లో తమిళంలో తీసినా పెద్దగా విజయం సాధించలేదు.

చిరంజీవి రీమేక్ లపై ఆధారపడుతాడు…

ఇక తాజాగా పలు ఇంటర్వ్యూ ల్లో పాల్గొంటు ప్రస్తుత సినిమాల గురించి ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నాడు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి అన్ని రీమేక్ సినిమాలను ఎంచుకోవడం గురించి స్పందించారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ ముందు నుండి రీమేక్ ల మీదే ఆధార పడ్డారని కొత్త కథను తీయాలంటే రిస్క్ చేయాలి కాబట్టి అది వారు చేయలేరని చెప్పారు. ఆయన వయసుకు తగ్గ సినిమాలను ఇంకా ఎన్నో మంచి పాత్రలను ప్రేక్షకులు కోరుకుంటున్నారో ఆయన అటువంటి కథలని ఎంచుకోకుండా రీమేకుల వెంట పడ్డారని వాఖ్యణించారు.

మా లాంటి దర్శకులకు కథ చెప్పే అవకాశం ఇస్తే కొత్తగా చిరుని చూపించడానికి సిద్ధమంటూ చెప్పారు. ఇక ఆచార్య సినిమా పరాజయం గురించి మాట్లాడుతూ ఎపుడైనా అందరు ఇలాంటి సినిమాలను చిరంజీవి నుండి కోరుకుంటున్నారో తెలుసుకోవాలి అంటూ మాట్లాడారు. స్క్రిప్ట్ విషయంలో వేళ్ళు, కాళ్ళు పెట్టకుండా సినిమాను దర్శకుడికి వదిలేస్తే బాగుంటదంటూ వాఖ్యణించారు.

Bhargavi

Recent Posts

ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకండి.. ఈ సులభమైన చిట్కాలతో మళ్లీ తాజాగా మార్చుకోవచ్చు

తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…

3 hours ago

హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే బెడ్ కింద వాటర్ బాటిల్ వేయాలంటున్నారు.. కారణం ఏమిటో తెలుసా?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…

4 hours ago

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 86 మేనేజర్ ఉద్యోగాలు..

ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…

11 hours ago

టీజీ20 లీగ్‌కు రంగం సిద్ధం.. బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ..

తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…

12 hours ago

వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడిన విష్ణుప్రియ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…

12 hours ago

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

1 day ago