ప్రస్తుత కాలంలో రోజురోజుకు అధికమవుతున్న సమస్యలు మధుమేహ సమస్య ఒకటి. రోజురోజుకు మధుమేహంతో బాధపడే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. అయితే ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ తో పాటు, వివిధ రకాల ఫంగస్ లు ఎక్కువగా డయాబెటిస్ పేషెంట్లను టార్గెట్ చేస్తున్నాయి. వీరిలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటం చేత తొందరగా ఇటువంటి వ్యాధుల బారిన పడుతున్నారు.
ప్రస్తుత కాలంలో మన జీవన విధానంలో,ఆహార శైలిలో అధిక మార్పులు చోటు చేసుకోవడం వల్లే ఈ విధంగా డయాబెటిస్ సమస్య వెంటాడుతోంది అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ విధంగా డయాబెటిస్ బారిన పడిన వారు ఏ మాత్రం వారి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించకపోతే మన శరీరంలో చక్కెర స్థాయిలు పెరిగే తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుంది. కనుక చక్కెరవ్యాధి సమస్యతో బాధపడేవారు తరచూ కొన్ని నియమాలను పాటించడం ద్వారా ఈ వ్యాధిని నియంత్రణలో ఉంచుకోవచ్చు.
*మధుమేహంతో బాధపడేవారు ఎక్కువగా తాజా కూరగాయలు పండ్లు ఆకుకూరలు తీసుకోవాలి. ఈ విధమైన సమస్యతో బాధపడే వారు ఎప్పుడూ కూడా ఉపవాసాలు అంటూ ఖాళీ కడుపుతో ఉండకూడదు.
ఈ విధమైనటువంటి జాగ్రత్తలను పాటించడం ద్వారా మన శరీరంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…