కరోనా మహమ్మారి ఇండియాలో విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్ డౌన్ వల్ల ఇండియాలోని ఇబ్బదుల్లో ఉన్న వలస కార్మికులను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్. గివ్ ఇండియా అనే స్వచ్చంద సంస్థకు రూ.5కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించారు. దేశంలోని రోజువారీ కార్మికుల కుటుంబాలకు ఈ నగదు సహాయం అందించనున్నారు. ఈ సందర్భంగా గివ్ ఇండియా ట్విట్టర్ ద్వారా సుందర్ పిచాయ్ కు కృతఙ్ఞతలు చెప్పింది.
ఇదిలా ఉంటె మరో పక్క గూగుల్ సంస్థ కరోనా వైరస్ తో బాధపడుతున్న వారిని ఆదుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా 100 ప్రభుత్వ సంస్థలకు 800 ల మిలియన్ డాలర్లను సాయంగా ప్రకటించింది. మరోవైపు స్వచ్చంద సంస్థలు, బ్యాంకులకు 200 మిలియన్ డాలర్లు పెట్టుబడులను ప్రకటించింది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…