యావత్ ప్రపంచాన్ని కరోనా స్తంబింపచేసిన విషయం తెలిసిందే.. ఈ కరోనా కష్టకాలంలో మాస్క్ లు, శానిటైజర్లు మన నిత్య అవసర వస్తువులుగా తయారయ్యాయి. మాస్క్ లేకుండా బయటకి వెళితే ఎంత ప్రమాదమో మనందరికీ తెలిసిందే.. ఈ మాస్క్ లు ధరించని వారిపై ప్రభుత్వాలు కూడా చాలా సీరియస్ గా వ్యవహరిచాయి. తాజగా గుజరాత్ ప్రబుత్వం మాస్కులు ధరించని వారి నుంచి రూ.115 కోట్లు జరిమానా వసూలు చేసింది.
ఈ నెల 22 వరకు 23,64,420 మంది ప్రజలు మాస్కులు ధరించకుండా నిబంధనలను ఉల్లగించినందుకు వారి దగ్గర నుండి రూ.115,88,00,000 జరిమానాగా వసూలు చేసినట్టు తెలిపింది పత్గురం సమర్జపించింది.రాత్ ప్రభుత్వం. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు ప్రమాణ
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…