యావత్ ప్రపంచాన్ని కరోనా స్తంబింపచేసిన విషయం తెలిసిందే.. ఈ కరోనా కష్టకాలంలో మాస్క్ లు, శానిటైజర్లు మన నిత్య అవసర వస్తువులుగా తయారయ్యాయి. మాస్క్ లేకుండా బయటకి వెళితే ఎంత ప్రమాదమో మనందరికీ తెలిసిందే.. ఈ మాస్క్ లు ధరించని వారిపై ప్రభుత్వాలు కూడా చాలా సీరియస్ గా వ్యవహరిచాయి. తాజగా గుజరాత్ ప్రబుత్వం మాస్కులు ధరించని వారి నుంచి రూ.115 కోట్లు జరిమానా వసూలు చేసింది.
ఈ నెల 22 వరకు 23,64,420 మంది ప్రజలు మాస్కులు ధరించకుండా నిబంధనలను ఉల్లగించినందుకు వారి దగ్గర నుండి రూ.115,88,00,000 జరిమానాగా వసూలు చేసినట్టు తెలిపింది పత్గురం సమర్జపించింది.రాత్ ప్రభుత్వం. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు ప్రమాణ
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…
ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతున్న కొద్దీ “స్పిరిట్ యానిమల్” అనే భావన కూడా సోషల్ మీడియాలో, యువతలో…