గుట్కా మాఫియా.. జర్నలిస్టును అత్యంత కిరాకతంగా హాతమార్చింది. కర్నూల్ జిల్లా నంద్యాలలో ఈ సంఘటన చోటుచేసుకుంది.జర్నలిస్ట్ కేశవను కత్తులతో దాడి చేసి దారుణంగా హత్య చేశారు. గుట్కా ముఠా సాగిస్తున్న అక్రమాలను వెలికితీసి.. రుజువులతో సహా టీవీలో ప్రసారం చేయించాడు. దీంతో అతనిపై పగ పెంచుకున్న ఆ ముఠా అతడి ప్రాణాల తీసింది.
కేశవ ఓ యూట్యూబ్ ఛానల్లో రిపోర్టర్గా పనిచేస్తున్నాడు. ఈ హత్యను గుట్కా ముఠాతో సంబంధం ఉన్న ఇటివలే సస్పెండ్ అయిన ఓ కానిస్టేబుల్ చేయించి ఉంటాడని కేశవ కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. సంఘటన స్థలాన్ని ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి పరిశీలించారు. నిందితుల ప్రత్యేక టీంలతో కలిసి గాలిస్తున్నట్లుగా తెలిపారు.
తమిళ సినీ పరిశ్రమలో అగ్ర హీరోగా గుర్తింపు పొందిన విజయ్ వ్యక్తిగత జీవితం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆయన భార్య…
వేసవి కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచే సహజ పానీయాలపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. ఈ క్రమంలో సంప్రదాయంగా ఉపయోగించే “బాదం…
సౌత్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన హీరోయిన్ శృతి హాసన్ మరోసారి వ్యక్తిగత జీవితంతో వార్తల్లో నిలిచింది.…
ప్రసిద్ధ సినీ నటి తమన్నాభాటియా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి భక్తిశ్రద్ధలు చాటుకున్నారు. తిరుమల దేవాలయంలోఉదయం వేళలోనే ఆమె స్వామివారిని…
టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ అనన్య నాగళ్ల ఇటీవల సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇన్స్టాగ్రామ్లో ఆమె…
తెలంగాణకు చెందిన ఓ భక్తుడు తన భక్తిశ్రద్ధలను ప్రత్యేకంగా చాటుకున్నారు. హైదరాబాద్కు చెందిన ఈ భక్తుడు, ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీశైలం…