గుట్కా మాఫియా.. జర్నలిస్టును అత్యంత కిరాకతంగా హాతమార్చింది. కర్నూల్ జిల్లా నంద్యాలలో ఈ సంఘటన చోటుచేసుకుంది.జర్నలిస్ట్ కేశవను కత్తులతో దాడి చేసి దారుణంగా హత్య చేశారు. గుట్కా ముఠా సాగిస్తున్న అక్రమాలను వెలికితీసి.. రుజువులతో సహా టీవీలో ప్రసారం చేయించాడు. దీంతో అతనిపై పగ పెంచుకున్న ఆ ముఠా అతడి ప్రాణాల తీసింది.
కేశవ ఓ యూట్యూబ్ ఛానల్లో రిపోర్టర్గా పనిచేస్తున్నాడు. ఈ హత్యను గుట్కా ముఠాతో సంబంధం ఉన్న ఇటివలే సస్పెండ్ అయిన ఓ కానిస్టేబుల్ చేయించి ఉంటాడని కేశవ కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. సంఘటన స్థలాన్ని ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి పరిశీలించారు. నిందితుల ప్రత్యేక టీంలతో కలిసి గాలిస్తున్నట్లుగా తెలిపారు.
తలనొప్పి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎప్పుడో ఒకసారి ఎదురయ్యే సాధారణ సమస్య. పని ఒత్తిడి, నిద్రలేమి, ఆందోళన, ఆకలి,…
ఫుడ్ కంపెనీలపై ఎఫ్ఎస్ఎస్ఏఐ కొరడా.. ‘హెల్తీ’, ‘ఆర్గానిక్’ పేర్లతో వినియోగదారులను మభ్యపెడుతున్నారా? ఈ రోజుల్లో మార్కెట్లో అడుగుపెడితే ప్రతి రెండో…
తల్లి గర్భంలో పెరుగుతున్న శిశువు గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు మనం వింటూ ఉంటాం. అయితే గర్భంలో ఉన్న బిడ్డ…
జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మరోసారి తన రాజకీయ వైఖరిని స్పష్టంగా వెల్లడించారు. దేశ…
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం కోసం ప్రజలు అనుసరిస్తున్న పద్ధతుల్లో ఒకటి రాత్రి భోజనం మానేయడం. ఉదయం అల్పాహారం, మధ్యాహ్న…
పెళ్లి అనేది ఒక వ్యక్తి జీవితంలో అత్యంత కీలకమైన మలుపు. ముఖ్యంగా మహిళలకు పెళ్లి తర్వాత జీవితం పూర్తిగా కొత్త…