గుట్కా మాఫియా.. జర్నలిస్టును అత్యంత కిరాకతంగా హాతమార్చింది. కర్నూల్ జిల్లా నంద్యాలలో ఈ సంఘటన చోటుచేసుకుంది.జర్నలిస్ట్ కేశవను కత్తులతో దాడి చేసి దారుణంగా హత్య చేశారు. గుట్కా ముఠా సాగిస్తున్న అక్రమాలను వెలికితీసి.. రుజువులతో సహా టీవీలో ప్రసారం చేయించాడు. దీంతో అతనిపై పగ పెంచుకున్న ఆ ముఠా అతడి ప్రాణాల తీసింది.
కేశవ ఓ యూట్యూబ్ ఛానల్లో రిపోర్టర్గా పనిచేస్తున్నాడు. ఈ హత్యను గుట్కా ముఠాతో సంబంధం ఉన్న ఇటివలే సస్పెండ్ అయిన ఓ కానిస్టేబుల్ చేయించి ఉంటాడని కేశవ కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. సంఘటన స్థలాన్ని ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి పరిశీలించారు. నిందితుల ప్రత్యేక టీంలతో కలిసి గాలిస్తున్నట్లుగా తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…