Food backgrounds: top view of a rustic wooden table filled with different types of food. At the center of the frame is a cutting board with beef steak and a salmon fillet and all around it is a large variety of food like fruits, vegetables, cheese, bread, eggs, legumes, olive oil and nuts. DSRL studio photo taken with Canon EOS 5D Mk II and Canon EF 70-200mm f/2.8L IS II USM Telephoto Zoom Lens
కొంతమందికి ఏమీ తినకపోయినా.. కొద్దిగా తిన్నా కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంటుంది. దీనినే బ్లోటింగ్ అని కూడా అంటారు. వీటికి ముఖ్యమైన కారణం ఏంటంటే.. మలబద్దకం, సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం. చక్కెర, పిండి పదార్ధాలు, కాలీఫ్లవర్, క్యాబేజీ, ముల్లంగి వంటి వాటిని తీసుకోవడం వల్ల ఈ సమస్య వస్తుందని నిపుణులు చెబుతున్నారు.
అయితే ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే..కొన్ని ఆహార పదర్థాలు తీసుకోవాలి. అవేంటంటే.. పీచు పదర్థాలను జీర్ణవ్యవస్థ చురుగ్గా పనిచేయాలంటే తీసుకోవాలి. బెర్రీలు, పండ్లు, కూరగాయలు తినాలి. వీటిలో ఎక్కువగా పీచు పదర్థాలు ఉంటాయి. నీటిశాతం ఎక్కువగా ఉండే దోసకాయలు తరచూ తినడం ద్వారా జీర్ణ వ్యవస్థకు అవసరమైన ఎంజైమ్లు లభిస్తాయి.
డైజెస్టివ్ ఎంజైమ్లు అధికంగా ఉండే ఫైనాపిల్ ప్రోటీన్లు, పిండి పదార్ధాలు తేలిగ్గా అరిగేలా చేస్తాయి. కివి, బొప్పాయి కూడా అజీర్ణ సమస్యలకు చెక్ పెడుతుంది. శరీరంలో సోడియం ఎక్కువగా ఉన్నా కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంటుంది. అయితే అరటి పండు తినడం వల్ల శరీరం నుంచి సోడియంను బయటికి పంపించి కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది.
యాపిల్ సిడార్ వెనిగర్, పసుపు, అల్లం, నిమ్మ, ప్రోబయోటిక్స్ వంటి వాటిని తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం సమస్య తొలగిపోతుంది. వీటిని తీసుకోవడమే కాకుండా తరచూ రోజుకు 4 లీటర్ల నీటిని తాగాలి. ఆహారం తినేటప్పుడు ముఖ్యంగా ఆహారాన్ని నమిలి తినాలి. దీంతో జీర్ణవ్యవస్థ మంచిగా పని చేస్తుంది.అప్పుడే కడుపు ఉబ్బరం సమస్య నుంచి విముక్తి పొందవచ్చు.
అక్షయ తృతీయ సందర్భంగా ప్రారంభమయ్యే చార్ ధామ్ యాత్రకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి స్థాయిలో సాగుతున్నాయి. ఈ ఏడాది యాత్రను…
ఎండాకాలం వచ్చిందంటే మార్కెట్లలో కనిపించే ప్రత్యేక పండ్లలో ‘పాల పండ్లు’కి ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. అడవుల్లో సహజంగా పెరిగే…
చికెన్ అంటే చాలా మందికి ఇష్టమైన ఆహారం. ముఖ్యంగా ఫ్రైడ్, గ్రిల్డ్ వంటకాలలో కోడి చర్మంతో తినడం కొందరికి మరింత…
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సోషల్ మీడియా కార్యకలాపాలపై మరోసారి పెద్ద చర్చ మొదలైంది. ఇటీవల ఓ విదేశీ…
టాలీవుడ్, కోలీవుడ్లో తన నటనతో గుర్తింపు పొందిన రెజీనా కాసాండ్రా తాజాగా చేసిన సోషల్ మీడియా వ్యాఖ్యలు నెట్టింట చర్చనీయాంశంగా…
ఐపీఎల్ 2026 సీజన్ ఉత్కంఠగా సాగుతున్నా, కొందరు స్టార్ ఆటగాళ్ల వైఫల్యం ఫ్రాంచైజీలను ఆందోళనలోకి నెట్టింది. భారీ ధరలకు కొనుగోలు…