Madhavan: మాధవన్ టాలెంటెడ్ యాక్టర్.. హిందీలో అయినా.. తెలుగు, తమిళంలో అయినా తనకు మంచి క్యారెక్టర్ పడాలే కానీ.. యాక్టింగ్ తో దుమ్మురేపుతుంటాడు. తాజాగా ఓటీటీలో కూడా తన సత్తా చాటాడు. మాధవన్, సుర్వీన్ చావ్లా నటించిన కొత్త వెబ్ సరీస్ ‘డీకపుల్డ్’ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
ప్రపంచ వ్యాప్తంగా ఈ వెబ్ సీరిస్ కు మంచి స్పందన వస్తోంది. చాలా దేశాల్లో టాప్ 10 వెబ్ సీరీసుల్లో కొనసాగుతోంది. తాజాగా ఈ వార్తను హీరో మాధవన్ నే స్వయంగా చెప్పాడు. మన దేశంలో ఈ వెబ్ సిరీస్ టాప్ 2 లో ఉందని తెలిపాడు. దీనికి సంబంధించి ట్విట్ కూడా చేశారు మాధవన్. దీంతో వెబ్ సిరీస్ పెద్దహిట్ కావడంతో సంతోషంలో ఉన్నాడు. చాలా మంది మాధవన్ ఫ్యాన్స్ కూడా ఈ వెబ్ సిరీస్ వాళ్లవాళ్ల దేశాల్లో ట్రెండింగ్ ఉందంటూ.. ట్విట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ వెబ్ సిరీస్ పై కొంత మంది విమర్శలు కూడా చేస్తున్నారు.
ఇదిలా ఉంటే మాధవన్ ట్విట్ చేసిన ఫోటోలో ప్రస్తుతం ఓ విషయం బయటపడింది. దీంతో మాధవన్ ఇవి కూడా చూస్తారా..? అంటూ చెవులు కొరుక్కుంటున్నారు అభిమానులు. మాధవన్ ట్విట్ చేసిన నెట్ ఫ్లిక్స్ ఫోటోలో ఆయన గతంలో చూసిన సినిమాలు, వెబ్ సిరీస్ లు కనిపించాయి. వాటిలో జాన్వీకపూర్ నటించిన ‘గుంజన్’, ఆ తర్వా తి రెండు సినిమాలు ‘365 డేస్’, ‘ఫిఫ్టీ షేడ్ష్ ఆఫ్ గ్రే’.
అయితే ప్రస్తుతం ఈ రెండు సినిమాలే హాట్ టాపిక్ అయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఏరోటిక్ మూవీస్ లో ఆరెండు సినిమాలు మంచి ప్రాధాన్యత సంపాదించుకున్నాయి. అయితే మాధవన్ ఇలాంటి సినిమాలు కూడా చూస్తారా అని అభిమానులు అనుకుంటున్నారు. అయితే సినిమాలు చూడటంతో తప్పు లేదు.. అయితే ఇవి కనిపించేలా స్క్రీన్ షాట్ తీయడం ఎందుకు అంటున్నారు నెటిజెన్లు.
తమిళనాడులో డీలిమిటేషన్ బిల్లుపై రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనపై తన నిరసనను…
ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఓ ఇంటర్ విద్యార్థి చేసిన ఫోన్ కాల్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఫలితాలు వెలువడక ముందే ఫెయిల్…
యాదాద్రి భువనగిరి జిల్లాలోని హనుమాపురం గ్రామంలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. కుటుంబ కలహాల మధ్య ఓ తండ్రి…
భారతదేశంలో ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన క్షేత్రాల్లో కాశీ ప్రత్యేక స్థానం పొందింది. అదే కాశీలో అరుదుగా దర్శనమిచ్చే దేవగురువు బృహస్పతి…
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న ప్రముఖ గాయని మంగ్లీకు సంబంధించిన మోసం ఆరోపణలు రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. మైక్రో…
పార్లమెంట్లో మహిళా సాధికారతకు సంబంధించిన కీలక చర్చలు ప్రారంభం కానున్న వేళ, ప్రధాని నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో…