హిందూ మతం మతం కాదు జీవనశైలి అన్నారు ఎంపీ ధర్మపురి అరవింద్. తెలంగాణ రాష్ట్ర రాజకీయ దశ దిశ దుబ్బాక ఎలక్షన్ తో మారిందన్నారు. హిందువునని చెప్పుకునే కేసీఆర్..పనికి మాలిన వారి కోసం హిందువుల పై దాడులు చేయిస్తున్నాడని విమర్శించారు. పరాయి వాన్ని పొలిమేర వరకు తరిమి కొట్టు, మనవాడే మోసం చేస్తే బొంద పెట్టు అన్న కాళోజీ సామెత కేసీఆర్ కు వర్తిస్తుందన్నారు ధర్మపురి అరవింద్.
కాగా ఆర్టికల్ 370 రద్దుతో పండితులు తిరిగి కశ్మీర్ చేరుకున్నారని తెలిపారు. భైంసా మరో కాశ్మీర్ గా మారిందని..కశ్మీర్ మాదిరి గానే భైంసా లో కూడా హిందువులు భైంసా ను వదిలి వెళ్తున్నారని అన్నారు. భైంసా నుండి హిందువులను తరిమి కొట్టే ప్లాన్ ఓవైసీ అధ్వర్యంలో కేసీఆర్ నడిపిస్తున్నారని అన్నారు అరవింద్.
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…
ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతున్న కొద్దీ “స్పిరిట్ యానిమల్” అనే భావన కూడా సోషల్ మీడియాలో, యువతలో…