హిందూ మతం మతం కాదు జీవనశైలి అన్నారు ఎంపీ ధర్మపురి అరవింద్. తెలంగాణ రాష్ట్ర రాజకీయ దశ దిశ దుబ్బాక ఎలక్షన్ తో మారిందన్నారు. హిందువునని చెప్పుకునే కేసీఆర్..పనికి మాలిన వారి కోసం హిందువుల పై దాడులు చేయిస్తున్నాడని విమర్శించారు. పరాయి వాన్ని పొలిమేర వరకు తరిమి కొట్టు, మనవాడే మోసం చేస్తే బొంద పెట్టు అన్న కాళోజీ సామెత కేసీఆర్ కు వర్తిస్తుందన్నారు ధర్మపురి అరవింద్.
కాగా ఆర్టికల్ 370 రద్దుతో పండితులు తిరిగి కశ్మీర్ చేరుకున్నారని తెలిపారు. భైంసా మరో కాశ్మీర్ గా మారిందని..కశ్మీర్ మాదిరి గానే భైంసా లో కూడా హిందువులు భైంసా ను వదిలి వెళ్తున్నారని అన్నారు. భైంసా నుండి హిందువులను తరిమి కొట్టే ప్లాన్ ఓవైసీ అధ్వర్యంలో కేసీఆర్ నడిపిస్తున్నారని అన్నారు అరవింద్.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…