విబూది అంటే మనం సాధారణంగా భస్మం అని అనుకుంటాం. కానీ దీనికి ఏది పడితే అది వాడరు. అగ్ని హోత్రంలో వచ్చిన భస్మాన్ని మాత్రమే వాడతారు. ఇది ఒక పవిత్రమైన పాపాలను హరించే సూచికకు వాడుతారు. కాలిపోయి బూడిద అయిన ప్రతీ ఒక్కదానిని భస్మం అనకూడదరు. ఎక్కువ శాతం మంది ఆవు పేడను పిడకలుగా చేసి విభూదిని తయారు చేస్తారు.
దీనినే ఎక్కువగా భస్మం అంటారు. లేదా అగ్ని హోత్రంలో వాడే ద్రవ్యాలు ప్రధానంగా ఆవు పిడకలు, నెయ్యి, మోదుగ పుల్లలు ,మామిడి చెక్క లేదా అటువంటి వాటిచే సూచించబడిన దాదాపు 108 పదర్థాలతో చేసిన వాటిని కూడా భస్మంగా పరిగణిస్తారు. ఇక్కడ తయారు చేసిన భస్మం పూర్తిగా తెలుపు రంగులో ఉండదు. కొంచెం రంగు మారుతుంది.
ఈ భస్మాన్ని ధరిస్తే వాటిలో ఉన్న ఔషద గుణాల కారణంగా శరీరానికి ఎలాంటి హాని కలగకుండా ఉంటుంది అనేది మొదటి నుంచి వస్తున్న విశ్వాసం. పిడకలను ముందుగా వేదమంత్రాల మధ్య కాలుస్తారు. తర్వాత వాటిని చల్లార్చి తడిపి.. దిమ్మలుగా తయారు చేస్తారు. వీటినే తర్వాత బిభూది పండ్లుగా భక్తులకు అందజేస్తారు.
దేవాలయాలు మన దేశంలో ఎక్కువగా తమిళనాడు, కర్ణాటకలో ఉన్నాయి. ఇక్కడ వెలసిన ఆలయాల్లో ఈ విభూది పండ్లను ఉపయోగిస్తారు. విభూది చాలామంది నుదిటిపై, ఛాతిపై ధరిస్తారు. కొన్ని రాష్ట్రాల్లో గొంతుమీద కూడా ధరిస్తారు. తమకు తాము ఆధ్యాత్మికతను పెంపొందించుకోవడం కోసం విభూదిని వాడుతారు. ఈ విభూది వల్ల ఆరోగ్యకరమైన ఉపయోగాలు ఉన్నాయి. చర్మవ్యాధులకు సంబంధించి దూరంగా ఉంటారు అనేది నిపుణులు చెబుతున్నారు.
హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…
2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…