కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరం. దానిని అనారోగ్యంగా ఉన్నవాళ్లు అయినా.. శరీరంలో ఇమ్యూనిటీని పెంచుకోవడానికి అయినా ఎవరైనా వాటిని సేవించవచ్చని వైద్య నిపుణులు సలహా ఇస్తుంటారు. ముఖ్యంగా శరీరంతో ఎసిడిటీ, గ్యాస్ సమస్య ఉన్నవాళ్లు.. మసాలాలు లేదా అధిక ఆహారం తీసుకున్నా ఎక్కువగా బాధిస్తుంది.
ఇలా కాకుండా ఉండాలంటే.. ఆహారంలో మార్పులు చేయడమే కాకుండా..సహజసిద్ధంగా వాటిని నయం చేసుకోవచ్చు. వీటి బారి నుంచి బయట పడాలంటే పీచు పదర్థాలు తీసుకోవాలి. ఇవి శరీరంలో ఎసిడిటీ తలెత్తకుండా కాపాడతాయి. వీటి కంటే కొబ్బరి నీళ్లల్లో కాస్త తేనె కలుపుకొని తాగితే ఎక్కువగా ఉపయోగం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
ఇలా తాగడం వల్ల జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. అంతే కాకుండా యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్స్ అనేవి ఈ కొబ్బరి నీళ్లు, తేనె మిశ్రమంలో అధికంగా ఉంటాయి. వీటిని తీసుకుంటే వృద్ధాప్య లక్షణాలు కనపడవు.. అంతే కాకుండా శరీరంలో ఎక్కడైనా ముడతలు ఉంటే.. వెంటనే తొలగిపోతాయి. తర్వాత యవ్వనంగా కనపడుతారు.
శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ పోయి మంచి కొలెస్ట్రాల్ వృద్ధి చెందుతుంది. ఫలితంగా అధిక బరువుతో బాధపడుతున్నవారు బరువు తగ్గుతారు. కొవ్వు కరుగుతుంది. కిడ్నీలు శుభ్రమవుతాయి. శరీరంలోని వ్యర్థపదార్థాలు బయటకి పోతాయి. ఇలా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అందుకే వైద్యులు ఈ మిశ్రమాన్ని తీసుకుంటే మేలు అంటూ సలహాలు ఇస్తున్నారు.
కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…
సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్కాస్ట్లో మరోసారి తనదైన స్టైల్లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…
తెలుగు సినీ పరిశ్రమపై ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే నటుడు జేడీ చక్రవర్తి తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.…
సినిమా రంగంలో నటీనటుల కష్టాలు, అంకితభావం గురించి తరచూ వినిపిస్తుంటుంది. అయితే కొంతమంది స్టార్ హీరోయిన్లు తమ పనిపై చూపించే…