విబూది అంటే మనం సాధారణంగా భస్మం అని అనుకుంటాం. కానీ దీనికి ఏది పడితే అది వాడరు. అగ్ని హోత్రంలో వచ్చిన భస్మాన్ని మాత్రమే వాడతారు. ఇది ఒక పవిత్రమైన పాపాలను హరించే సూచికకు వాడుతారు. కాలిపోయి బూడిద అయిన ప్రతీ ఒక్కదానిని భస్మం అనకూడదరు. ఎక్కువ శాతం మంది ఆవు పేడను పిడకలుగా చేసి విభూదిని తయారు చేస్తారు.
దీనినే ఎక్కువగా భస్మం అంటారు. లేదా అగ్ని హోత్రంలో వాడే ద్రవ్యాలు ప్రధానంగా ఆవు పిడకలు, నెయ్యి, మోదుగ పుల్లలు ,మామిడి చెక్క లేదా అటువంటి వాటిచే సూచించబడిన దాదాపు 108 పదర్థాలతో చేసిన వాటిని కూడా భస్మంగా పరిగణిస్తారు. ఇక్కడ తయారు చేసిన భస్మం పూర్తిగా తెలుపు రంగులో ఉండదు. కొంచెం రంగు మారుతుంది.
ఈ భస్మాన్ని ధరిస్తే వాటిలో ఉన్న ఔషద గుణాల కారణంగా శరీరానికి ఎలాంటి హాని కలగకుండా ఉంటుంది అనేది మొదటి నుంచి వస్తున్న విశ్వాసం. పిడకలను ముందుగా వేదమంత్రాల మధ్య కాలుస్తారు. తర్వాత వాటిని చల్లార్చి తడిపి.. దిమ్మలుగా తయారు చేస్తారు. వీటినే తర్వాత బిభూది పండ్లుగా భక్తులకు అందజేస్తారు.
దేవాలయాలు మన దేశంలో ఎక్కువగా తమిళనాడు, కర్ణాటకలో ఉన్నాయి. ఇక్కడ వెలసిన ఆలయాల్లో ఈ విభూది పండ్లను ఉపయోగిస్తారు. విభూది చాలామంది నుదిటిపై, ఛాతిపై ధరిస్తారు. కొన్ని రాష్ట్రాల్లో గొంతుమీద కూడా ధరిస్తారు. తమకు తాము ఆధ్యాత్మికతను పెంపొందించుకోవడం కోసం విభూదిని వాడుతారు. ఈ విభూది వల్ల ఆరోగ్యకరమైన ఉపయోగాలు ఉన్నాయి. చర్మవ్యాధులకు సంబంధించి దూరంగా ఉంటారు అనేది నిపుణులు చెబుతున్నారు.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…