విబూది అంటే మనం సాధారణంగా భస్మం అని అనుకుంటాం. కానీ దీనికి ఏది పడితే అది వాడరు. అగ్ని హోత్రంలో వచ్చిన భస్మాన్ని మాత్రమే వాడతారు. ఇది ఒక పవిత్రమైన పాపాలను హరించే సూచికకు వాడుతారు. కాలిపోయి బూడిద అయిన ప్రతీ ఒక్కదానిని భస్మం అనకూడదరు. ఎక్కువ శాతం మంది ఆవు పేడను పిడకలుగా చేసి విభూదిని తయారు చేస్తారు.
దీనినే ఎక్కువగా భస్మం అంటారు. లేదా అగ్ని హోత్రంలో వాడే ద్రవ్యాలు ప్రధానంగా ఆవు పిడకలు, నెయ్యి, మోదుగ పుల్లలు ,మామిడి చెక్క లేదా అటువంటి వాటిచే సూచించబడిన దాదాపు 108 పదర్థాలతో చేసిన వాటిని కూడా భస్మంగా పరిగణిస్తారు. ఇక్కడ తయారు చేసిన భస్మం పూర్తిగా తెలుపు రంగులో ఉండదు. కొంచెం రంగు మారుతుంది.
ఈ భస్మాన్ని ధరిస్తే వాటిలో ఉన్న ఔషద గుణాల కారణంగా శరీరానికి ఎలాంటి హాని కలగకుండా ఉంటుంది అనేది మొదటి నుంచి వస్తున్న విశ్వాసం. పిడకలను ముందుగా వేదమంత్రాల మధ్య కాలుస్తారు. తర్వాత వాటిని చల్లార్చి తడిపి.. దిమ్మలుగా తయారు చేస్తారు. వీటినే తర్వాత బిభూది పండ్లుగా భక్తులకు అందజేస్తారు.
దేవాలయాలు మన దేశంలో ఎక్కువగా తమిళనాడు, కర్ణాటకలో ఉన్నాయి. ఇక్కడ వెలసిన ఆలయాల్లో ఈ విభూది పండ్లను ఉపయోగిస్తారు. విభూది చాలామంది నుదిటిపై, ఛాతిపై ధరిస్తారు. కొన్ని రాష్ట్రాల్లో గొంతుమీద కూడా ధరిస్తారు. తమకు తాము ఆధ్యాత్మికతను పెంపొందించుకోవడం కోసం విభూదిని వాడుతారు. ఈ విభూది వల్ల ఆరోగ్యకరమైన ఉపయోగాలు ఉన్నాయి. చర్మవ్యాధులకు సంబంధించి దూరంగా ఉంటారు అనేది నిపుణులు చెబుతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…