చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు బుధవారం నోటీసులు జారీ చేశారు. ఆ సంస్థ మాజీ ఉద్యోగిని ప్రియాంక ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మల్లన్నకు సీఆర్పీసీ 41ఏ సెక్షన్ కింద ఈ నోటిసులు ఇచ్చారు. బుధవారం రోజు కూడా క్యూ న్యూస్ ఆఫీస్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో 12 హార్డ్ డిస్క్లు స్వాధీనం చేసుకున్నారు. వీటిని పరీశీలన కోసం ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీకి పంపనున్నారు. వీటి ఫలితాల అనంతరం వాటి వివరాలను నివేదికలో పోందుపరిచి న్యాయస్థానానికి అందజేస్తారు.
తీన్మార్ మల్లన్నకు చెందిన క్యూ-న్యూస్ యూట్యూబ్ చానెల్ కార్యాలయంలో మంగళవారం హైదరాబాద్ సీసీఎస్ సైబర్క్రైమ్స్ పోలీసులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. తీన్మార్ మల్లన్నపై ప్రియాంక అనే యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ సోదాలు నిర్వహించారు.
దివంగత సంగీత దర్శకుడు చక్రి మరణంపై ఎన్నాళ్లుగానో వినిపిస్తున్న పుకార్లకు తెరదించిన వ్యాఖ్యలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ప్రముఖ గాయకుడు,…
ఇటీవల జీవనశైలిలో మార్పులతో పాటు కూర్చునే విధానాలపై కూడా ఆరోగ్య నిపుణులు దృష్టి సారిస్తున్నారు. ముఖ్యంగా కాళ్లు మడిచుకుని ఎక్కువసేపు…
దేవాలయంలోనూ, ఇంట్లోనూ ప్రార్థన చేసే సమయంలో చాలా మంది సహజంగా కళ్లు మూసుకుని చేతులు జోడిస్తారు. ఇది కేవలం అలవాటు…
తెలంగాణలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా సామాజిక వర్గాల మధ్య కూడా విస్తృత చర్చకు…
ప్రతి నెలా వచ్చే అమావాస్య తిథి గురించి సాధారణంగా చాలా మందిలో అశుభ భావన ఉంది. ముఖ్య పనులు, శుభకార్యాలు…
ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలవేంకటేశ్వర స్వామి ఆలయలో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు గురువారం భక్తి శ్రద్ధలతో దర్శనం…