చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు బుధవారం నోటీసులు జారీ చేశారు. ఆ సంస్థ మాజీ ఉద్యోగిని ప్రియాంక ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మల్లన్నకు సీఆర్పీసీ 41ఏ సెక్షన్ కింద ఈ నోటిసులు ఇచ్చారు. బుధవారం రోజు కూడా క్యూ న్యూస్ ఆఫీస్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో 12 హార్డ్ డిస్క్లు స్వాధీనం చేసుకున్నారు. వీటిని పరీశీలన కోసం ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీకి పంపనున్నారు. వీటి ఫలితాల అనంతరం వాటి వివరాలను నివేదికలో పోందుపరిచి న్యాయస్థానానికి అందజేస్తారు.
తీన్మార్ మల్లన్నకు చెందిన క్యూ-న్యూస్ యూట్యూబ్ చానెల్ కార్యాలయంలో మంగళవారం హైదరాబాద్ సీసీఎస్ సైబర్క్రైమ్స్ పోలీసులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. తీన్మార్ మల్లన్నపై ప్రియాంక అనే యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ సోదాలు నిర్వహించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…