General News

తెలంగాణలో మరో సర్వే.. ప్రభుత్వం కీలక ఆదేశాలు!

కోవిడ్ నియంత్రణలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీరో సర్వే నిర్వహించాలని భావిస్తోంది. ఈ సర్వే కోసం వైద్య ఆరోగ్యశాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వాక్సినేషన్ తర్వాత యాంటీబాడీలు వృద్ధి చెందాయా ? మూడో వేవ్‌ వస్తే ఎలా.. హైరిస్క్‌ జోన్‌లో ఉన్న వారి శాతం ఎంత? లాంటి వివరాలతో ఈ సర్వే నిర్వహించనున్నారు. మూడు జిల్లాలు మినహాంచి 30 జిల్లాల్లో ఈ సర్వే నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే జాతీయ పోషకాహార సంస్థ కామారెడ్డి, జనగాం, నల్గొండ జిల్లాల్లో సీరో సర్వే నిర్యహించింది.

30 జిల్లాల్లో ఈ సర్వే నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. బీఆర్కే భవన్‌లో వైద్యశాఖ కార్యదర్శి రిజ్వీ ఆధ్వర్యంలో ముఖ్య సమావేశం నిర్వహించారు. యాంటీబాడీస్‌ వృద్ధి చెందిన వారి గుర్తించి వారిపై ప్రత్యేకంగా శ్రద్ద పెట్టనున్నారు. అలాగే వ్యాక్సినేషన్‌లో వేగం పెంచేందుకు చర్యలకు అవకాశం ఉంటుంది.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

అంతర్జాతీయ విజయాల కోసం తిరుమల చేరుకున్న పీవీ సింధు!

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలవేంకటేశ్వర స్వామి ఆలయలో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు గురువారం భక్తి శ్రద్ధలతో దర్శనం…

3 minutes ago

ఎవరీ నటాలీ బేకర్?.. అమెరికా-ఇరాన్ చర్చలతో ట్రెండ్‌లోకి

ఇటీవల అంతర్జాతీయ రాజకీయ పరిణామాల మధ్య సోషల్ మీడియాలో ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారిన పేరు నటాలీ ఎ. బేకర్.…

6 minutes ago

సచిన్‌తో హీరోయిన్ ప్రేమాయణం?.. అసలు నిజం బయటపెట్టిన నటి

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వ్యక్తిగత జీవితంపై గతంలో చక్కర్లు కొట్టిన ఓ పాత గాసిప్ మరోసారి చర్చనీయాంశంగా మారింది.…

27 minutes ago

విజయవాడ దుర్గమ్మ హుండీ లెక్కలు.. రూ.2.68 కోట్ల ఆదాయం!

విజయవాడలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం Sri Durga Malleswara Swamy Templeలో భక్తుల నుంచి వచ్చిన హుండీ ఆదాయం గణనీయంగా…

44 minutes ago

సీఎస్‌కేకు మరో షాక్.. ఖలీల్ అహ్మద్ టోర్నీ నుంచి ఔట్

ఐపీఎల్ 2026లో ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. జట్టు కీలక లెఫ్ట్…

1 hour ago

హైకోర్టులో స్వయంగా వాదించిన రఘురామ.. ఆకివీడు రామాలయం కేసులో ట్విస్ట్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంగా నిలిచిన ఆకివీడు రామాలయం కేసులో డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామ కృష్ణంరాజు స్వయంగా హైకోర్టులో…

2 hours ago