కోవిడ్ నియంత్రణలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీరో సర్వే నిర్వహించాలని భావిస్తోంది. ఈ సర్వే కోసం వైద్య ఆరోగ్యశాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వాక్సినేషన్ తర్వాత యాంటీబాడీలు వృద్ధి చెందాయా ? మూడో వేవ్ వస్తే ఎలా.. హైరిస్క్ జోన్లో ఉన్న వారి శాతం ఎంత? లాంటి వివరాలతో ఈ సర్వే నిర్వహించనున్నారు. మూడు జిల్లాలు మినహాంచి 30 జిల్లాల్లో ఈ సర్వే నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే జాతీయ పోషకాహార సంస్థ కామారెడ్డి, జనగాం, నల్గొండ జిల్లాల్లో సీరో సర్వే నిర్యహించింది.
30 జిల్లాల్లో ఈ సర్వే నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. బీఆర్కే భవన్లో వైద్యశాఖ కార్యదర్శి రిజ్వీ ఆధ్వర్యంలో ముఖ్య సమావేశం నిర్వహించారు. యాంటీబాడీస్ వృద్ధి చెందిన వారి గుర్తించి వారిపై ప్రత్యేకంగా శ్రద్ద పెట్టనున్నారు. అలాగే వ్యాక్సినేషన్లో వేగం పెంచేందుకు చర్యలకు అవకాశం ఉంటుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…