These are the qualifications and required documents for Salute to Mother!
ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకం కింద ప్రతి విద్యార్థికి ₹15,000 విడుదల చేస్తోంది. ఇందులో ₹13,000 నేరుగా తల్లులు లేదా సంరక్షకుల బ్యాంక్ ఖాతాకు జమవుతుంది, మిగతా ₹2,000 పాఠశాల అభివృద్ధికి ఉపయోగిస్తారు. ప్రభుత్వం ఇప్పటికే ఈ నిధులను విడుదల చేసింది, చాలామంది ఖాతాలకు డబ్బులు చేరాయి కూడా! కొంతమందికి ఇంకా రాయితీ డబ్బులు రాకపోతే ఇక్కడి స్టెప్స్ ఫాలో అయితే సులభంగా తల్లికి వందనం స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.
ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి?
అధికారిక వెబ్సైట్ https://gsws-nbm.ap.gov.in/NBM/#!/ApplicationStatusCheckP కి వెళ్లండి.
“స్కీం” ఎంపికలో “తల్లికి వందనం” పథకాన్ని ఎంచుకోండి.
సంవత్సరంగా “2025-26” సెలెక్ట్ చేసి, మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి.
క్యాప్చా కోడ్ నింపి “గెట్ ఓటీపీ” బటన్ పై క్లిక్ చేయండి.
మీరు రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నంబర్కు OTP వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.
ఇప్పుడు మీ తల్లికి వందనం పేమెంట్ స్టేటస్ స్క్రీన్లో కనిపిస్తుంది!
వాట్సాప్ ద్వారా కూడా తనిఖీ చేయొచ్చు!
AP మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ సర్వీస్ని ఉపయోగించి కూడా మీ పేమెంట్ డిటైల్స్ తెలుసుకోవచ్చు.
మీ ఖాతాకు డబ్బులు చేరకపోతే, బ్యాంక్ లేదా ఎస్సీఎస్ సెంటర్లో కూడా ఇన్క్వయిరీ చేయొచ్చు.
సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…
టాలీవుడ్లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్తో వార్తల్లో నిలిచారు. కొత్త…
కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…
హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసిన ఒక వ్యక్తి, గంజాయి అలవాటుతో విచిత్ర…
తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అజయ్ ఘోష్, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా…