నెల్లూరు: నెల్లూరు పర్యటనలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఎర్ర రాజ్యాంగం కింద ఎమర్జెన్సీ…
నగరి: మాజీ మంత్రి ఆర్కే రోజా చేసిన తాజా వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త దుమారం రేపాయి. తాజాగా నగరి నియోజకవర్గంలో జరిగిన 'రీకాలింగ్ చంద్రబాబు' కార్యక్రమంలో…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనే హామీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజాగా…
న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలపై ఢిల్లీలో జరిగిన కీలక సమావేశం అనంతరం, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ భేటీలో…
న్యూఢిల్లీ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న నీటి పంపకాలు, ప్రాజెక్టుల వివాదాలపై ఢిల్లీ వేదికగా కీలక సమావేశం జరిగింది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్…
విశాఖపట్నంలో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఈసారి రాజకీయ చర్చకు దారితీశాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్…
ఆంధ్రప్రదేశ్లో రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పుష్ప-2 సినిమాలోని ‘‘రప్పా రప్పా’’…
ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకం కింద ప్రతి విద్యార్థికి ₹15,000 విడుదల చేస్తోంది. ఇందులో ₹13,000 నేరుగా తల్లులు లేదా సంరక్షకుల బ్యాంక్ ఖాతాకు జమవుతుంది,…
KSR : సాక్షి ఛానల్ న్యూస్ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావుకు కోర్టులో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. అమరావతి మహిళల గురించి ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యల కేసులో…
RGV: రాంగోపాల్ వర్మ ప్రస్తుతం సోషల్ మీడియా వార్తల్లో నిలుస్తున్నారు. ఈయన గతంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ గురించి చేసిన పోస్టులపై ఇప్పుడు కూటమి…