Money Tips: వీటిని పూజ గదిలో ఉంచితే డబ్బులే డబ్బులు..! ఇంకెందుకు ఆలస్యం ఆ పని చేసేయండి..!
Money Tips: సాధారణంగాప్రతీ ఇళ్లలో బల్లులు ఉంటాయి. వీటిని చూసి చాల మంది భయపడుతాారు. కానీ హిందు శాస్త్రాల ప్రకారం బల్లులకు కూడా విశేష స్థానం ఉంది. మనపై బల్లులు పడటం కూడా రాబోయే మంచిని చెడుతు సూచిస్తాయని శాస్త్రాలు చెబుతుంటాయి.
అయితే బల్లుల ఇళ్లలోని కొన్ని ప్రదేశాల్లో కనిపిస్తే మంచిదేనట. కానీ ఆలయంలో లేదా దేవుడి గుడిలో బల్లి కనిపిస్తే మంచిది. ఆది ధనం, సంతోషాన్ని సూచిస్తుందట. అంతే కాకుండా ఇంటిలోని వ్యక్తుల మధ్య ప్రేమానురాగాలకు చిహ్నమట.
ఆర్థిక పరిస్థితిని మెరుగు పరుస్తుందని చెబుతున్నారు పండితులు. భవిష్యతు్లో ఎదురయ్యే సంఘటనలను కూడా బల్లులు సూచిస్తాయని చెబతున్నారు. ఇంట్లో దీపావళి రోజు బల్లి కనిపిస్తే శుభ సూచకం. బల్లి లక్ష్మీదేవిని సూచిస్తుందని అంటుంటారు. దీపావళి రోజు బల్లి కనిపిస్తే త్వరలోనే లక్ష్మీ దేవి వస్తుందని అంటుంటారు.
ఇక బల్లులు ఇంట్లో కొట్లాడుకుంటే ఏమవుతుంది… బల్లి చనిపోతే ఎదురయ్యే సంకేతాలేమిటనేవి ఇప్పుడు చూద్దాం. కొత్తగా ఇంట్లోకి వచ్చేవారికి బల్లులు కనిపిస్తే మన పూర్వీకుల రాకను లేకపోతే తండ్రి రాకను సూచిస్తుంది. ఆ సమయంలో మన పూర్వీకులు బల్లి రూపంలో వచ్చి దీవిస్తారని నమ్ముతారు. ఇదిలా ఉంటే ఇంట్లోకి వచ్చే సమయంలో బల్లులు చనిపోయి కానీ… పూడ్చిపెట్టిన బల్లి కానీ కనిపిస్తే అశుభమని నమ్ముతారు. బల్లులు పోట్లాడుకుంటే మంచిది కాదట. కలలో మీరు బల్లిని పట్లుకోవాలని ప్రయత్నిస్తే .. అది పారిపోతే మంచిదని నమ్మకం. రెండు బల్లులు కొట్లాడుకుంటే చూడకూడదట. అలా చేస్తే అశుభాలు కలుగుతాయట. ఇంట్లో బల్లులు కొట్లాడుకుంటే… ఆ ఇంట్లోని వ్యక్తుల మధ్య కూడా మనస్పర్థలు పెరుగుతాయని అంటున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…