Featured

Imandhi Ramarao : చివరి రోజుల్లో ఆసుపత్రిలో ఆర్థనాధాలు… బతికించాలని వేడుకున్న మాజీ సీఎం… జయలలిత మరణం వెనుక భారీ కుట్ర… ఆ కుట్ర సూత్రధారులు వెలుగులోకి రావడం ఖాయం : ఇమంది రామారావు

Imandhi Ramarao : తమిళనాడు సీఎం జయలలిత గారి మరణం గురించిన వాస్తవాలు తెలుసుకోడానికి స్టాలిన్ ప్రభుత్వం ఆర్ముగం కమిటీని నియమించింది. ఇక ఆర్ముగం కమిటీ నివేదికను సీఎం స్టాలిన్ అసెంబ్లీలో ప్రవేశపెట్టడంతో జయలలిత మరణం వెనుక ఉన్న చీకటి కోణాలను బయటికి తీయాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు. జయలలీత మరణానికి సంబంధించిన సమయం విషయంలో తేడా ఉండడం అనుమానలకు తావిస్తోంది. ఇక ముఖ్యంగా జయలలిత మరణం వెనుక ఆమె నెచ్చెలి శశికల హస్తం ఉంది అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపధ్యంలో జయలలిత చివరి రోజుల్లో హాస్పిటల్ లో సహాయం చేయమని అడుగుతూ చేతులు రెండూ జోడించి వేడుకొంటున్న వీడియోలు బయటికి రావడం కలకలం సృష్టిస్తోంది. ఇక ఈ విషయాలపై సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు ఆయన అభిప్రాయలను తెలిపారు.

జయలలిత మరణం వెనుక భారీ కుట్ర…

మాజీ సీఎం జయలలిత తన స్నేహితురాలు శశికలను గుడ్డిగా నమ్మి అన్ని విషయాల్లోనూ ఆమెతో సమానంగా శశికలను చూశారని అయితే శశికల మాత్రం జయలలిత చావు కొరిందంటూ ఇమంది గారు అభిప్రాయపడ్డారు. హాస్పిటల్ లో అనారోగ్య సమస్యలతో చేర్పిస్తున్నట్లు చెప్పి అసలు ఆమె ఏ అనారోగ్య సమస్యల్తో బాధపడుతున్నారో మీడియాకు సరిగా వివరించలేదంటూ చెప్పారు.

షుగర్ వ్యాధితో బాధపడుతోందని కాలు తీసేసారు, అలా ఆమెను హాస్పిటల్ లోనే చిత్రహింసలు పెట్టారు అంటూ ఇమంది గారు వాఖ్యాణించారు. జయలలిత ఉండటం శశికళకు ఇష్టం లేదు అందుకే ఆమె అడ్డు తొలగించుకోవాలని ఇలా చేశారు. కానీ నిజం ఎప్పుడూ దాగదు, ఖచ్చితంగా బయటికి వస్తుంది. శశికళ చేసిన ఈ కుట్ర కూడా బయటికి వస్తుంది అంటూ ఇమంది రామరావు గారి అభిప్రాయపడ్డారు. ఈ కుట్రకు సంబంధిచిన మొత్తం వివరాలు త్వరలోనే బయటికి రావడం ఖాయం, స్టాలిన్ ప్రభుత్వం చక్కగా పనిచేస్తోందటూ చెప్పారు.

Bhargavi

Recent Posts

44 డిగ్రీలకు చేరే ఉష్ణోగ్రతలు.. మూడు రోజులు హెచ్చరిక

తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…

43 minutes ago

ప్రభాస్ ‘ఫౌజీ’ ఛాన్స్ వదిలేసిన టాలీవుడ్ హీరో ఎవరు?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…

51 minutes ago

180 బాధితులు.. దేశాన్ని షాక్‌కు గురిచేసిన ఘటన

మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…

60 minutes ago

వరుణ్ తేజ్ గాయం.. నిహారిక ఎమోషనల్ ప్రెస్ నోట్

టాలీవుడ్‌లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…

2 hours ago

అటెండర్ మాస్టర్ ప్లాన్.. SBIకి రూ.2.65 కోట్ల షాక్!

తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…

4 hours ago

ఎన్నికల వేళ ఆస్తుల వివాదం.. ఉదయనిధిపై విచారణ

తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లోని ఆస్తుల…

4 hours ago