Virat Kohli: విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ ద్వారా ఎంత సంపాదిస్తారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
Virat Kohli: టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయన బాలీవుడ్ నటి అనుష్క శర్మను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. ఎంతో అన్యోన్యంగా సాగిపోతున్న వీరి జీవితంలోకి వామికా అనే గారాలపట్టి రావడంతో వీరి జీవితం మరింత సంతోషంగా సాగిపోతుందని చెప్పాలి. విరాట్ కోహ్లీ అనుష్క శర్మ వృత్తిపరంగా సెలబ్రిటీలు కావడంతో వీరికి ఏ రేంజిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో మనకు తెలిసిందే.
ఇలా వీరిద్దరు వృత్తి పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు.ఇలా సోషల్ మీడియా ద్వారా ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ జంట వీరికి సంబంధించి కేవలం ఒక పోస్ట్ చేయడం ద్వారా సోషల్ మీడియాలో ఎన్నో లైక్స్, కామెంట్స్ వస్తుంటాయి.
ఇకపోతే ఇప్పటి వరకు వీరికి సంబంధించిన ఎన్నో ఫోటోలను షేర్ చేసినప్పటికీ వీరి కూతురి వామిక ఫోటోని మాత్రం ఇప్పటివరకు చూపించలేదు.దీంతో ఎంతో మంది అభిమానులు వీరి గారాల పట్టిన చూడటానికి ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. జనవరి 11వ తేదీ అనుష్క శర్మ తన కూతురికి జన్మనిచ్చి ఏడాది అవుతుంది. దీంతో ఆ రోజైనా తన కూతురు ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తారని అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.
ఇలా ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి విరాట్ కోహ్లీ కేవలం సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేస్తే ఈయన సుమారు 680,000 డాలర్లు సంపాదిస్తారు. మన భారత దేశ కరెన్సీ ప్రకారం ఒక్కో పోస్టుకు దాదాపు 5.08 కోట్లు అందుకు ఉంటున్నట్లు తెలుస్తోంది.ఇలా సోషల్ మీడియా ద్వారా విరాట్ కోహ్లీ భారీ మొత్తంలోనే సంపాదిస్తున్నట్లు అర్థమవుతుంది. ప్రస్తుతం ఈయనకు ఇంస్టాగ్రామ్ లో 177 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉండటం విశేషం.
తలనొప్పి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎప్పుడో ఒకసారి ఎదురయ్యే సాధారణ సమస్య. పని ఒత్తిడి, నిద్రలేమి, ఆందోళన, ఆకలి,…
ఫుడ్ కంపెనీలపై ఎఫ్ఎస్ఎస్ఏఐ కొరడా.. ‘హెల్తీ’, ‘ఆర్గానిక్’ పేర్లతో వినియోగదారులను మభ్యపెడుతున్నారా? ఈ రోజుల్లో మార్కెట్లో అడుగుపెడితే ప్రతి రెండో…
తల్లి గర్భంలో పెరుగుతున్న శిశువు గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు మనం వింటూ ఉంటాం. అయితే గర్భంలో ఉన్న బిడ్డ…
జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మరోసారి తన రాజకీయ వైఖరిని స్పష్టంగా వెల్లడించారు. దేశ…
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం కోసం ప్రజలు అనుసరిస్తున్న పద్ధతుల్లో ఒకటి రాత్రి భోజనం మానేయడం. ఉదయం అల్పాహారం, మధ్యాహ్న…
పెళ్లి అనేది ఒక వ్యక్తి జీవితంలో అత్యంత కీలకమైన మలుపు. ముఖ్యంగా మహిళలకు పెళ్లి తర్వాత జీవితం పూర్తిగా కొత్త…